ఇరుకిరుకు రోడ్లు.. అడుగడుగునా గుంతలు.. బురద.. దుమ్ము.. చిరు జల్లులకే ఉప్పొంగే వాగులు.. స్తంభించే జనజీవనం.. సమైక్య పాలనలో ఇలా దశాబ్దాల పాటు ‘దారి’ద్య్రం వెంటాడింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం �
రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అకడక�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.
కాలుష్య కాసారంగా మారి కంపుకొడుతున్న చారిత్రక హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం రానున్నది. నెర్రలు బారిన తెలంగాణ భూములను తడుపుకుంటూ.. బిక్కముఖం వేసుకొని ఆకాశం వైపు చూస్తున్న రైతుల మోములో పచ్చని పంటలతో చిరు�
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థిత�
ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది.
మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని తీగలగూడలోని మూసీ బెడ్ పక్కన బుధవారం ఉదయం గుర్తు తెలియని మొండెం లేని మహిళ తలను మలక్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై పోలీసులు పలు టీమ్�
ఒకవైపు నగరం నలువైపులా నాలుగు సూపర్స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్న తెలంగాణ సర్కార్ వైద్యరంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స
హైదరాబాద్ నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్కు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. సమైక్య పాలనలో కంపుకొట్టే మురుగునీటితో ముక్కుపుటాలు అదిరిపోయే హుస్సేన్ సాగర్ పరిసరాలు మాత్రమే ఉండేవి. కానీ గ
విమానాల పండుగకు ఈ సారి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 21 వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్ ఇండియా 2024’ సదస్సు జరగనున్నది.
KTR | హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. హైదరాబాద్ నగరంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆక్యుజెన్ సంస్థ ప్రకటించింది. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ �
Hyderabad | హైదరాబాద్ : అత్తాపూర్లోని స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉంచిన ఆయిల్ డబ్బాలు, సిలిండర్లు పేలిపోయాయి. పాత వాహనాలు దగ్ధమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మెదక్-హైదరాబాద్కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో వెళ్లాలంటే 3గంటల సమయం పట్టేది. ఇప్పుడు 2.30 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అదే ఎక్స్ప్రెస్ బస్సులో మెదక్ నుంచి హైదరా