Hyderabad | కార్ల లీజు పేరుతో మోసం చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ రావు వివరాలను �
Hyderabad | దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు రావడం.. ఆ తర్వాత అమాయకంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరడం.. నమ్మకం కుదిరాక బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి ఇంటికి కన్నం వేస్తున్నారు. అందినంత దోచు�
Hyderabad | సిటీ పోలీస్ కమిషనరేట్లోని సౌత్జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వు
రాష్ట్రంలో మొదటిదశలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవనాల్లో చివరి మూడు భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరులో రెండు, వచ్చే నెల రెండో వారంలో మరో భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మూడు భవనాలు ప్రారంభమైతే తొలిదశలో �
ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో రూ.2 కోట్ల 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం
వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భే�
Hyderabad | హైదరాబాద్ : కార్ల లీజు పేరుతో భారీ మోసం జరిగింది. సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్న ఓ ముఠా.. పలువురి వద్ద కార్లను తీసుకుంది. ఆ తర్వాత ఆ కార్లను వడ్డీ వ్యాపారుల వద్ద �
హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.
Hyderabad | బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 156 సీసీ కెమెరాలను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించనున్నారు. కేబీఆర్ పార్కు
Hyderabad | శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు తీసుకుంటున్నది. పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతా
బీసీల సాధికారత సాధనే లక్ష్యంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నుట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించా�
ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయస్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గానుగాపూర్తోపాటు �
రాగేశ్వరి కెరీర్ను కెరటంతో పోల్చవచ్చు. పాప్ సింగర్గా యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆమె గొంతుకలోని మార్మికత పాశ్చాత్య సంగీతానికి కొత్త అర్థం చెప్పింది.
హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసిన టీ హబ్.. తాజాగా మారుతి సుజుకీకి చెందిన ఇన్నోవేషన్ ల్యాబ్ను టీ హబ్ ప్రతినిధులు సందర్శించారు.