Minister Srinivas Yadav | నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే సాయన్న సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన దివ
Naveen Murder Case | క్రైమ్ సీన్లు చూసి.. స్ఫూర్తిగా తీసుకొని నేరం చేసిన తరువాత సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవడం ఎలా? ఈ మధ్య కాలంలో కొందరు నేరస్తులు అవలంభిస్తున్న తీరిది.ప్రేమిస్తున్న యువతి తనకు దూరమవుతుందనే కోపంత�
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
Sania Mirza | భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆఖరి ఆటకు వేళయింది. ఇప్పటికే రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికిన సానియా ఆదివారం హైదరాబాద్లో చివరిసారి రాకెట్తో బరిలోకి దిగనుంది.
Steel Bridge | స్టీల్ బ్రిడ్జి సెంట్రల్ హైదరాబాద్కే తలమానికంగా మారనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సిందేనని ఏజెన్సీని ఆదేశించారు. శనివారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆకస్మిక�
ఏ పంటకు ఏ యంత్రం వాడాలి..? ఏ మందులు ఉపయోగించాలి..? తక్కువ స్థలంలోనే అధిక దిగుబడులు సాధించడం ఎలా..? ఇలా అన్నదాతలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు హైటెక్స్లో ‘కిసాన్ అగ్రి-23’ కొలువుదీరింది.
మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్ల్లయి ఫేజ్-1లో సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపులైన్ బ్రిడ్జి పాసింగ్ - బై�
ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్కు గడు వు తేదీ దగ్గర పడుతుండడంతో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకు అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తైవాన్కు చెందిన ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగ
Minister Talasani | నగరంలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో నాలాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి �