Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 26: కూలీనాలీ చేసి కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఆశపడితే... ఆ తనయుడు మాత్రం వారినే నిండా ముంచేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు ఓ మహి�
Triangle Love Story | ఒక అమ్మాయికి ఇద్దరు స్నేహితులు దగ్గర కావడం, తనకు ఆ అమ్మాయి ఎక్కడ దక్కకుండా పోతుందోననే అక్కసుతో దారుణానికి ఒడిగట్టిన హరిహర రెండు నెలల నుంచే నవీన్ను హత మార్చేందుకు ఫ్లాన్లో ఉన్నట్లు వెల్లడయ్యి�
స్ట్ సిటీ తరహాలో హైదరాబాద్ నలుమూలలా హైరైజ్ కల్చర్ విస్తరిస్తున్నది. ఒకప్పుడు వెస్ట్ సిటీకి మాత్రమే పరిమితమైన ఆకాశహర్మ్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో గ్రేటర్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్ధ�
కూకట్పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
CM KCR | భారత రాష్ట్ర సమితి పేరు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తున్నది. దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు చేతకాక వదిలేసిన సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదన్న నమ్మకం సామా
Chandrababu | పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండని అన్నాడట వెనకటికి ఒకడు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణ ప్రజలకు అన్నం తినటం నేర్పింది తామేనని మరోసారి అనాలోచిత, అహంకారపూరిత వ్యాఖ్
దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ఆఫీస్ స్పేస్ కల్పనలో, గృహ విక్రయాల్లోనూ హైదరాబాద్ సత్తా చా
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఐరోపా దేశమైన లిథువేనియా కాన్సులేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఆ దేశ ఆర్థిక, ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జమైటిస�
రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఓ పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకు�
పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్లోని గంగపుత్ర సంఘంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్�