గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వారం రోజులుగా ఫ్యాబ్టెక్లుస్లో భాగంగా జాతీయ స్థాయి అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూఐటీసీ) ఆధ్వర్యంలో దుబాయ్లో సదస్సును నిర్వహిస్తున్నామని డబ్ల్యూఐటీసీ చైర్మన్ సందీప్కుమార్ మక్తల తెలిపారు.
కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు.
డివిజన్ల వారీగా ఈ నెల 20 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీ�
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసం వద్
మల్కాజిగిరి సర్కిల్లో ఎక్కువగా వరద, మురుగు సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్యల కోసం బాక్స్ డ్రైన్, కల్వర్టుల నిర్మాణాల కోసం మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు.
పోచారం మున్సిపాలిటీలో వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని పాలక వర్గం నిర్ణయించింది. చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నీటి సరఫరా అధికారులతో సమావేశ�