యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్�
ల్తీలేని నాణ్యమైన ఉత్పత్తులకు విజయ బ్రాండ్ నూనెలు కేరాఫ్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. విజయ ఉత్పత్తులను ఆదరించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినియోగదారులకు సూచించారు. శనివారం హై�
హైదరాబాద్ పర్యాటక రంగానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. చారిత్రక, వారసత్వ, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అనేక పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ న�
జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ 2023 పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని నిలబెట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లాస్థాయి సీఎం
Fire Accident | హైదరాబాద్ నగరి పరిధిలోని అబిడ్స్ ట్రూప్ బజార్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరు�
Cartoonist Satyamurthy | వ్యంగ్య చిత్ర కళాజగతిలో సత్యమూర్తిగా చిరపరిచితులైన భావరాజు వెంకట సత్యమూర్తి (84)గురువారం రాత్రి హైదరాబాద్లో తమ స్వగృహంలో కన్నుమూశారు. రావు సాహెబ్గా విశిష్ట గౌరవాలు అందుకున్న సత్యనారాయణరావు �
Hyderabad | హైదరాబాద్లో ఉండి పోయి రెండు, మూడేండ్ల తర్వాత వచ్చినోళ్లు.. అర్రే! ఇది హైదరాబాదేనా! అని ఆశ్చర్యపోతున్నారు. మనం అమెరికా, బ్రిటన్లో ఉన్నామా.. ఏంటి? అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతున్నారు. మొన్నటికిమొన్న తమ
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించిం�
నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో ఎంవీఎస్ ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను రెండ్రోజుల క్రితం యశోద దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం తు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నీ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయ
Minister Talasani | హైదరాబాద్లో నిర్వహించనున్న ఆషాఢ భోనాలు జూన్ 22 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
Minister KTR | యూకే, యూఎస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెలాఖరున హైదరాబాద్కు తిరిగిరానున్నారు. ఈ నాలుగు రోజుల పాటు కేటీఆర్ తన కుటుంబంతో సమయం గడపనున్నారు. నా�
హైదరాబాద్లో ఆషాడ బోనాల (Ashada bonalu) జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు మొదలవుతాయని మంత్రి తలసాని �