Telangana Decade Celebrations | దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి �
మండలంలోని మేడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధ మైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మాసిటీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కల్పి�
Nampally Court | హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ఓ నిందితుడు హల్చల్ సృష్టించాడు. ఈ నెల 25వ తేదీన తన పెళ్లి ఉందని, ఈ నేపథ్యంలో తాను జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్కు ఉన్న అద్దాలను పగులగొట్ట
తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలో హజ్ యాత్రికులకు జూన్ 3న శిక్షణ శిబిరాన్ని నిర్వహించను న్నట్టు చైర్మన్ మహ్మద్ సలీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మెజెల్లానిక్ క్లౌడ్.. వ్యవసాయ, లాజిస్టిక్స్ రంగాల కోసం డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం వీటిని హైదరాబాద్ ఆఫీస్లో ఆవిష్కరించింది. దేశీయంగా తయారైన ఈ డ్రోన్లను మానవ సాయం లేకుండానే ఆపరేట్ చే�
CM KCR | హైదరాబాద్ : చందానగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారి
CM KCR | బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100 కోట్లు కేటాయించి, ఆ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్�
Hyderabad | పేదరికం, ఆర్థిక పరిస్థితి అతడి ఆశలకు అడ్డుగోడ కట్టింది. వయసు మించిపోయింది, దారిమూసుకుపోయింది. అయినా నిరాశచెందలేదు. పట్టుదల అతని ఆశలకు వారధి కటిటంది. ప్రయత్నంతో ఇంటర్ పూర్తిచేశాడు. దోస్త్ మెట్లెక్క
TS Weather Update | రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి త�
హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భార్యాభర్తలు పీకే నూకరాజు, మల్లీశ్వరి సత్తాచాటారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన టోర్నీలో వీరిద్దరు స్వర్ణ పతకాలతో మెరిశారు.
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
Fire Accident | హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో గల ఒక టింబర్ డిపోలో చెలరేగిన మంటలు కార్ల గ్యారేజీని తాకాయి. 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్లు, అగ్నిమాపకదళ సిబ్బంది కృషి చే