Minister KTR | ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటీఆర్ లేఖ రాశారు.
Minister Koppula Eshwar | హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ నిర్మాణ
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.
Cab Service | వెస్ట్ మారేడుపల్లి చెందిన శేఖర్ బంజారాహిల్స్ రావడానికి క్యాబ్ బుకింగ్ చేసుకున్నాడు. రైడ్ ధర రూ. 190 చూపించింది. 10నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. ఎంత ధర చూపిందని అడిగి 250 �
కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
Chiranjeevi | జూబ్లీహిల్స్ సొసైటీలో వివాదాస్పదమైన 595 చదరపు గజాల స్థలం విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సినీహీరో కొణిదెల చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. ఆ స్థలంలో నిర్మాణాలు చేయరాదని చెప్పింది. పారు, ప్రజా
తయారీ రంగంలో ఇప్పటికీ పురుషులదే పెత్తనం. అందులోనూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో మగవారిదే ఆధిపత్యం. ఈ రెండు పరిమితులనూ అధిగమించి.. అమెరికా మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మకమై�
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వారం రోజులుగా ఫ్యాబ్టెక్లుస్లో భాగంగా జాతీయ స్థాయి అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట