Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పాప అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పీతల అక్ష 2016లో తన తండ్రి రవికుమార్�
CM KCR | హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అమరజ్యోతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంల
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని హయత్నగర్ సమీపంలోని కుంట్లూరులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని ములుగు �
హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది.
Rain alert |రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంక్లిష్ట ప్రశ్నలతో అభ్యర్థులను సవాల్ చేసింది. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగగా, మధ్యాహ్నం జరిగిన సీ శాట్ పేపర్ సైతం కఠినంగానే ఉందని అభ్యర్థులు �
Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఫిలింనగర్�
తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా (100th Birth Anniversery) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) నివాళులర్పించారు.
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్�
ల్తీలేని నాణ్యమైన ఉత్పత్తులకు విజయ బ్రాండ్ నూనెలు కేరాఫ్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. విజయ ఉత్పత్తులను ఆదరించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినియోగదారులకు సూచించారు. శనివారం హై�