Neera Cafe | మొన్నటి వరకు నీరా తాగాలని ఉన్నా దొరికేది కాదు. దాని కోసం ఊళ్లో.. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కెప్పుడో ఓసారి ఊరెళ్లి నీరా తాగేవాళ్లం. కానీ ఇప్పుడు నీరా తాగాలనుకుంటే నిమిషాల్లో ప
హైదరాబాద్లోని బంజారాహిల్స్ (Banjara hills) పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు (Hit and Run Case) నమోదయింది. టోలిచౌకిలోని (Tolichowki) పారామౌంట్ కాలనీలో (Paramount colony) సూడాన్ (Sudan) దేశస్థులు తమ కారుతో ఓ బాలుడిని ఢీకొట్టారు.
ప్రముఖ కవి, గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం యూనివర్సీటీ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూన్ 3వ తేదీన హైదరాబాద్ గీతంలో 14వ స్నాతకోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నక
తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణ కోసం 80 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. 1921 హైదరాబాద్ వివేకవర్ధినిలో కార్వే పండితుని ఆధ్వర్యంలో సాహి
యూరప్ దేశాలను సందర్శించేవారికి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతున్నది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు విమాన సర్వీసును లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ప్రారంభించబోతున్నది.
హైదరాబాద్ సహా కర్ణాటక, ఢిల్లీ నో యిడాల్లో గురువారం (రెండోరోజూ) ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో సుమారు 40 ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా బృందాలు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మించిన యూఏఈ దౌత్య కార్యాలయం జూన్ 14న ప్రారంభం కానున్నది. దీనిని యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సయేఖ్ ప్రారంభిస్తారని కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్�
Frankfurt | హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్�
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఔషధాల తయారీలో ప్రపంచ దిగ్గజం, ఫ్రాన్స్కు చెందిన సనోఫీ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో బోస్టన్లో సమావేశమైంది.
జీవశాస్ర్తాల రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఈ రంగంలో మరో భారీ పెట్టుబడి దక్కింది. అమెరికాకు చెందిన స్టెమ్క్యూర్స్ సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద స్టెమ్సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర