తల్లిదండ్రులతో కలిసి మెక్డోనాల్డ్స్ రెస్టారెంట్కు వెళ్లిన ఎనిమిదేండ్ల బాలుడిపై ఎలుక దాడి చేసింది. బాలుడికి రెండుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు కుట్లువేసి చికిత్స అందించారు. రెస్టారెంట్ యాజమ
Hyderabad | చెట్లకు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు. తమ సంస్థల ప్రమోషన్ కోసం చెట్లకు పోస్టర్లను తగిలిస్తున్నారు. ఇలా నిబంధలను అతిక్రమ�
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
Osmania University | వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పూల్ సేవలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో గత మూడేళ్లుగా స్విమ్మింగ్ పూల్ సేవలను వినియోగంలోకి తీసు�
Hyderabad | నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రాటెజిక్ రెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మరో పని పూర్తయింది. 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబ�
Hyderabad | శనివారం (మార్చి 11) సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు నగరంలో వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ అదేశాలు జారీ చేసింది.
దేశంలోనే తొలి బోయింగ్ ఫ్రైటర్ కన్వర్షన్ లైన్ హైదరాబాద్లో వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిదాయక నిర్ణయాల నేపథ్యంలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్తో శుక్రవారం బోయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియామకమయ్యారు.
బార్ అండ్ బెంచ్ సమాంతరమైన రైలు పట్టాల్లాంటివని, నాణేనికి బొమ్మ, బొరుసులా ఇవి రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు.
MLC Elections | హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు( Teacher MLC Elections ) ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివ�
Minister KTR | హైదరాబాద్ : అమెరికా( America )కు చెందిన ఫెడెక్స్( FedEx ), బోయింగ్( Boeing ) సంస్థలు తమ కంపెనీలను హైదరాబాద్( Hyderabad )లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు కంపెనీలు పెట్టుబడులు పెడుతామని ప్రకటించడం పట్ల రాష్ట్ర ఐటీ
రంగం ఏదైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు తిరుగులేదు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలకు దీటుగా ఎదుగుతున్నది. ఆఫీస్ స్పేస్తో పాటు రిటైల్, ని�
అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్�
Jayaram Murder Case | వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో ఏ-1 రాకేశ్రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.