భర్త జ్ఞాపకాలను మొక్కలో చూసుకుంటున్న వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని బుధవారం హైదరాబాద్లో ఎంపీ సంతోష్కుమార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర
Hyderabad | రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు చవిచూడటంతో ఓ వ్యక్తి సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాతో చేతులు కలిపాడు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి దొంగిలించి తీసుకొచ్చిన ఫోన్లను ఇక్కడ అమ్ముతూ.. పోలీసులకు పట�
Minister KTR | శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్చైన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్రంజన్, ఎమ్మెల్యే జీవన�
ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
నగరాభివృద్ధి నలువైపులా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్నది. ఎకరాలే కాదు... గజాల్లోని ప్లాట్ల వేలంకు సైతం భారీ ధర పలుకుతోంది.
హైదరాబాద్ నగరం చుట్టూ వేల ఏండ్ల నాడే వెలిసిన పురాతన రాతిశిలలను రక్షించుకుందామంటూ నగరానికి చెందిన ‘ది సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పిస్తున్నది.
వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణ�
జాతీయ జూనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ కోసం హైదరాబాద్లో అంతర్జిల్లాల టోర్నీ జరుగనుంది. ఈ నెల 16 నుంచి గచ్చిబౌలి గాడియం స్కూల్ వేదికగా టోర్నీ మొదలుకానుంది.
DGP Anjani Kumar | హైదరాబాద్లో నిన్న సాయంత్రం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం ఉదయం లక్డీకాపూల్�
మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్కు సమీపంలో హెచ్ఎండీఏ భారీ లేవుట్ను అభివృద్ధి చేసి ఆన్లైన్ వేలం నిర్వహించింది.
హైదరాబాద్ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్య నివారణతోపాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,300 ఎలక్ట్రిక్ బస్�
వాణిజ్య పన్నులశాఖలో ప్రభుత్వం 154 మందిని బదిలీ చేసింది. రెండేండ్ల క్రితం పదోన్నతులు పొందిన, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.