గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి.. ఫలితంగా నానా కష్టాలు ప డ్డాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి చేశాం.. సాధ్యం కానీ పనులను సుసాధ్యం చేస్తూ అడుగడుగున�
జవహర్నగర్లో పూర్తిగా ప్రభుత్వ భూములే, పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూల్చివేస్తారోనని భయభ్రాంతులకు గురవ్వుతూ ఇండ్ల ను కాపాడుకోవడానికే సమయం వెచ్చ
సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనపై బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఆ తప్పడు ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో అమలు క�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న పేదలకు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబర్ 58 , 59 కింద కటాఫ్ డేట్ పెంచుతూ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో
కాలనీలు, బస్తీల సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి బాట పట్టించేలా అధికారులే కాలనీల చెంతకు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధికి ఆటంకాలను గ్రౌండ్ లెవెల్లో గుర్తిం�
వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేప�
అతి త్వరలోనే నీరా కేఫ్ను ప్రారంభించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నీరాను పారదర్శకంగా సేకరించడం, భద్రపరచడం, ప్యాకింగ్ చేయడం వంటి వాటిపై ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేసింది.
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి
Rock Star Shriram Alluri | ఖండాంతరాలకు తెలుగు భాషను తీసుకెళ్లాలని.. రాక్ వెర్షన్లో ప్రపంచ దేశాలకు తెలుగు పాట వినిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు శ్రీరామ్ అల్లూరి. రాక్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విశ�
లలితా జ్యుయెల్లర్స్.. కనీవిని ఎరుగని రీతిలో అతిపెద్ద వజ్రాభరణాల ఎగ్జిబిషన్కు వేదికైంది. హైదరాబాద్లోని సోమాజిగూడలోగల లలితా జ్యుయెల్లర్స్ షోరూంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ సేవలను అందరికి అందుబాటులోకి తీసుకురావడంలో ఫ్రాక్స్పేస్ స్టార్టప్ కీలకంగా వ్యవహరిస్తున్నదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని టీ - హబ్లో శనివారం ఫ్
ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ఓక్..తాజాగా హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. రామచంద్రాపురం వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను తెలుగు హీరో నిఖిల్ సిద్దార్థ శనివారం ప్రారంభించారు. దీంతో దేశవ్యాప
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెలుచుకున్నది. మెహ్జూ జ్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో పది లక్షల దిర్హామ్ల బహుమతి దక్కించుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.