జీహెచ్ఎంసీ (GHMC) తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేటి నుంచి సరికోత్త పాలన అందుబాటులోకి రానుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను (Ward office) అందుబాటులోకి తీసు�
ఓ రోజు ఉదయం ఒక పారిశ్రామికవేత్త పోన్జేసి ‘మీరు 2 రోజులు పవర్ హాలిడే ఇస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో నివాసం ఉంటున్న కార్మికులు నీళ్లు పట్టుకోవడానికిగాను గంటసేపు కరంటు ఇవ్వగలరా?’ అని అభ్యర్థించారు. ఉన్నతాధి
హౌజింగ్ మార్కెట్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలపై రియల్టర్ల అత్యున్నత సంఘం క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్, డాటా అనలిటిక్
రాష్ట్ర వైద్య రంగంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేసుకొని, చాలా పురోగమించాం. ఒక్క మాటలో వివరించాలంటే 2014లో వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.2,100 కోట్లు మాత్రమే. 2023-24లో కేటాయింపులు రూ.12,367 కోట్లు. దీన్ని బట్టే �
హైదరాబాద్ మెట్రో సిగలో మరో మణిహారం చేరబోతున్నది. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదిత మార్గంలో 1.7 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. ఎయిర్పోర్టు టెర్మినల్ను ఆనుకుని ఈ ప్రతిపాద�
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా హైదరాబాద్లో అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీకి
సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు, సబర్బన్ ప్రాంతాల్లో తిరుగుతున్న దాదాపు 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ బుధవారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14, 15, 16, 17 తేదీలలో లోకల�
RTC Buses | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవాల కోసం వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్ప�
మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు.
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
London | లండన్లో తెలుగమ్మాయిని ఓ బ్రెజిల్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమం�
Hyderabad | దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం అవసరం ఏర్పడుతోంది.