Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్పేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను 8వ అంతస్తు నుంచి కిందకు తోసేసింది. అనంతరం తాను కూడా
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. మంచి వాతావరణం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మారేడ్పల్లిలోని పార్కులో మంత్రి తల�
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను (Mephentermine sulphate injection) డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు చేసుక
IMD warning | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఎండలు దంచి కొట్టనున్నాయి. రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (Indian Meteorological Department - IMD) తెలిపింది.
హైదరాబాద్లోని (Hyderabad) పాతబస్తీలో (Old city) ఉన్న మీర్చౌక్లో (Meer Chowk) అర్ధరాత్రి కాల్పులు కలకలం (Gun fire) సృష్టించాయి. ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మసూద్ అలీ అనే న్యాయవాది (Advocate Masud Ali) గాలిలోక
Hyderabad | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి.
KTR | హైదరాబాద్ : రూ. 71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ బడి ద్వారా తడి, పొడి, హానికర చెత్త
Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీన సికింద్రాబాద్లో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రామ్గోపాల్ ట్రస్ట్ ప్రకటించింది. జగన్నాథుడు, భలభద్రుడు, సుభద్రల విగ్రహాలను ఊరేగించ�
Lord Hanuman's seat | రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన 'ఆదిపురుష్' సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజే హైదారాబాద్లో ఇద్దరు వ్యక్తులపై దాడులు �
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో �