హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాను యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ దిగ్గజం బ్లాక్స్టోన్ సొంతం చేసుకుని, దేశంలో హెల్త్కేర్ సర్వీసుల రంగంలోకి ప్రవేశి
టీచర్ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీకి హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులొచ్చాయి. వికారాబాద్ నుంచి 9,772, నల్లగొండ నుంచి 9,041 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్ (Congress) పార్టీ బందీ అయిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు.
ఈ చిత్తరువు చూశారుగా! నిర్మానుష్యంగా, నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని ఉప్పల్-నాగోల్ మధ్య వస్తుంది. ఉప్పల్ భగాయత్గా పేరున్న ఈ ఏరియా మూసీ ఒడ్డున గడ్డి పొలాలతో, ముండ్ల చెట్లతో నిండి ఉం�
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy)ని మంత్రులు కేటీఆర్(Ministers KTR), హరీశ్ రావు కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ�
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
Minister Talasani | దేశంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరం హైదరాబాద్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్నగర్ నియెజకవర్గంలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్�
Hyderabad | హైదరాబాద్ షాన్కు మరో అద్భుతం తోడైంది. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులతో పాటు పట్టణవాసులకు ఫేవరేట్ స్పాట్గా మారింది. నగరంలో ఎన్నో సందర్శన స్థలాలున్నా ఇది స�
Hyderabad | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నగరంలోని రోడ్లతో పాటు రవాణా రంగంలో అనేక ఇబ్బందులు ఉండేవి. ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని నాకు నేనే ప్రశ్నించుకునేవా డిని. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభు త్వం
Anupama Parameswaran | ఎనిమిదేండ్ల క్రితం హైదరాబాద్కు మొదటిసారి వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అంటున్నారు నటి అనుపమా పరమేశ్వరన్. తాజాగా ఆమె హైదరాబాద్ గురించి తన అనుభవాలను పం
Transgender | క్యూటీ సెంటర్లో ముందుగా.. ఎల్జీబీటీక్యూఐఏ+ కమ్యూనిటీకి చెందిన వాళ్లకు సాంత్వన చేకూరుస్తారు. పాత గాయాలను మాన్పే ప్రయత్నం చేస్తారు. కొందరికైతే.. మనసుకే కాదు, శరీరానికీ గాయాలు ఉంటాయి. వాటికి కూడా తగిన
Telangana | కర్ణాటక కంపెనీ.. కేన్స్ టెక్నాలజీస్ రూ.2,800 కోట్లతో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో
హైదరాబాద్ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.63.42 లక్షల నగదు సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.42.92 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.