హైదరాబాద్: రంజాన్ (Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. పలు ప్రాంతాల్లో రద్దీని బట్టి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు. ముఖ్యంగా చార్మినార్ (Charminar) మక్కా మసీదు (Makka Masjid), సికింద్రాబాద్లోని జామ్-ఇ-మసీదు, మీరాలం ఈద్గా, మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్లో ముస్లి సోందరులు ప్రత్యేకప ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయాప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
మళ్లింపులు ఇలా..