పాతనగరంలో ఆషాడమాసం బోనాల జాతర సందర్భంగా సోమవారం నిర్వహించే శ్రీ మహంకాళి అమ్మవార్ల ఘటాల ఊరేగింపు భక్తజనం ఉత్సాహం మధ్య కనుల పండువగా జరిగింది. పాతనగరంలోని ప్రధాన ఆలయాల నుంచి అమ్మవార్ల ఘటాలు చార్మినార్ క�
బోనాల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి వివిధ దేవాలయాల్లో విశిష్ట పూజాధి కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మహంకాళి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన వేద పండితులు అనంతరం మహా నైవేద్యాన�
Hyderabad | ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నగరానికి చేరి నిర్మాణ పనుల్లో కుదిరిపోయాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇల్లు దోచేయడం ప్రవృత్తిగా మార్చుకుకుని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ తప్పించుకు తిరుగుత�
CV Anand | షియా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మొహర్రం సంతాప దినోత్సవాలు ప్రశాంతంగా కొనసాగడానికి తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా చారిత్రక, వారసత్వ కట్టడాలుగా పరిగణించే చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఏ విధమైన పనులూ చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో గుల్జార్హౌస్ వద్ద శ్రీకృష్ణ పెరల్స్ భవనంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనను తెలంగాణ మానవహక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.
పాతబస్తీలోని గుల్జార్హౌస్ వద్ద ఆదివారం పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీకృష్ణ పెరల్స్ దుకాణ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి.. 17 మంది మృత్యువాతపడ్డారు. ఏసీ కంప్రెషర్ పేలి.. షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి తలసాని అధికారుల�
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో విషాదం చోటుచేసుకున్నది. చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లోని (Mirchowk) గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, నలుగుర
హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యల
చార్మినార్ సమీపంలోని మీర్చౌక్ (Mirchowk) అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున మీర్చౌక్లోని గుల్జార్హౌస్లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలర
చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లో (Mirchowk) జరిగిన అగ్నిప్రమదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగా