ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
కాకతీయులు, నిజాం నవాబులు ఫ్యూడల్ రాజులనటంలో సందేహం లేదు. అదంతా, దేశంలో ఎక్కడైనా, ఫ్యూడల్ రాచరిక కాలమేనన్నది చరిత్రతో కొద్దిపాటి పరిచయం గలవారందరికి తెలిసిన విషయమే.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవి, గాయకుడు అందెశ్రీ తాకట్టు పెట్టిండు.. తెలంగాణ కళాకారులు కట్టు బానిసలన్న అందెశ్రీ.. ఇప్పుడు ఆయన చేసేదేమిటని ప్రముఖ కవి, కళాకారుడు మిట్టపల్లి సురేందర్ ప్రశ్నించారు. తాము 550 మంది కళ
తెలంగాణ చరిత్రకు దర్పణంగా నిలబడిన రాష్ట్ర చిహ్నాన్ని రంగుల మయం చేసి, వందల ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొ
రాజకీయ ఆలోచనలు, కారణాలు ఏవైనా కావొచ్చు.. ఏమైనా ఉండొచ్చు.. తెలంగాణ పేరెత్తగానే స్ఫురించే చారిత్రక చిహ్నాలను తొలిగించడం చారిత్రక తప్పిదమే అవుతుంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిహ్నాల్ని రాజకీయ ఆలోచనలు, కారణాలత�
కాకతీయ కళాతోరణం రాచరికం కాదని.. అది ఓరుగల్లు రాజసం అని.. తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేయడం కాదు.. విరమించుకునే వరకూ నిరసనలు ఆపే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి�
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ చిహ్నాలను తొలగించి ఓరుగల్లు గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని.. చిహ్నాల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకో�
లెటర్ ఐడీ మార్చినట్టు అధికార చిహ్నాన్ని మార్చడం సరికాదని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రపంచం మెచ్చిన కాకతీయ కళాతోరణం గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాతంగి రమేశ్బాబు హెచ్చరించారు.
తెలంగాణ గేయాన్ని మార్చడం చారిత్రక తప్పిదమే అంటూ రేవంత్ సర్కారుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో సంగీత దర్శకులే కరువయ్యారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ అనాలోచిత నిర్ణయంపై
తెలంగాణ కోసం సకల జనులు పోరాడుతున్నప్పుడు తెలుగు తల్లి వద్దని తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ విగ్రహాల ముచ్చట వినిపిస్తున్నది. ఒక్క విగ్రహమే కాదు రాష్ట్ర చిహ్నం మార్చాలనే ప్రయ
, కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చే�
కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శై