కబ్జా కోరల్లో చిక్కిన సుమారు రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ తిరిగి స్వాధీనం చేసుకున్నది. తప్పుడు సర్వే నంబర్లతో సర్కారు భూములకు ఎసరు పెట్టిన కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. ఆక్�
ట్యాంక్బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ను హెచ్ఎండీఏ కార్యాలయంలో కలిసిన క�
అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపా�
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు లాభసాటి కాదట. నగరంలో మెట్రో నిర్మించాల్సినంత ట్రాఫిక్ రద్దీ లేదట. ఉత్తరప్రదేశ్లో పట్టుమని పది లక్షలమంది కూడా ఉండని మీరట్,
Minister KTR | హైదరాబాద్ నగరం యావత్ భారతదేశానికే ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్గా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతూ మోకాలడ్డుతున్నా తెలంగా�
తెలంగాణలో మహిళా సంక్షేమం బాగుందని ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం పేర్కొన్నది. మహిళా సాధికారత, రక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసింది.
Minister KTR | హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ �
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం( Hyderabad City ) ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది కేవలం టీజర్ మాత్రమే.. సినిమా ముందుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సినిమా ష�
Minister KTR | తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ముందే తెలుగు తక్కువ అవుతుందని అంటున్నారని గుర్తు చే�
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. నిమ్స్( NIMS ) కు అనుబంధంగా.. ఎర్రమంజి
Airport Metro | ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంష�
Hyderabad | బీఆర్ఎస్ హయాంలోనే ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, తమ కంటే ఎక్కువ అభివృద్ధి ఇతర నాయకులు చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రతిపక్షాలకు సవాల్
KTR | హైదరాబాద్ : అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల( Flyovers ) కింద ఆట స్థలాలు తీర్చిదిద్దతే ఆటలు( games ) ఆడుకునేందుకు వెసులుబాటు ఉంటుందని ధనుంజయ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శ�