Shahar ki Baat | బీఆర్ఎస్ సర్కార్ పుణ్యమాని ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందుతున్నది. ఉచిత వైద్యంతోపాటు మందులను కూడా అందజేస్తుండడంతో పేదోళ్లకు ఎంతో మేలు జరుగుతున్నది
Command Control Centre |రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ నగరంలో ‘పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015లో నిర్మాణం ప్రారంభ�
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్య
Talasani Srinivas Yadav | అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మ�
Venu Udugula | పదేండ్లుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అంటున్నారు యువ దర్శకుడు వేణు ఊడుగుల. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో తెలుగు చిత్రసీమలో ప్రత్యేకమైన గు�
Hyderabad | ఎల్బీనగర్ చౌరస్తా.. ఒకప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ వలయం. సిగ్నల్ దాటాలంటే అదో ప్రహసనం. ఈ బాధలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఇక్కడ అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మించింది.
Tharun Bhasckar | ఒకప్పుడు తెలంగాణ తాగునీటి సమస్యను, హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యను ఎక్కువగా చూశానని, ఇప్పుడు ఈ రెండు సమస్యలూ పరిష్కారమయ్యాయని అంటున్నారు సినీ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్. ‘నమస్తే తెలంగాణ’తో
Hyderabad Metro | హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. రాబోయే 50 ఏండ్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని మహానగరానికి అవసరమైన మౌలిక వసతులను కల్ప�
కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ తలుపులు తయారు చేస్తున్న శక్తి హార్మాన్..తాజాగా రిటైల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. రిటైలర్లను ఆకట్టుకోవడానికి హైదరాబాద్తోపాటు ఢిల్లీల్లో తన తొలి ఎక్స్
మా వద్ద పెట్టుబడి పెడితే 6 నుంచి 13 శాతం వరకు ప్రతినెలా లాభాలిస్తామంటూ రెండు తెలుగు రాష్ర్టాలలో 200 మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేసి, మోసం చేసిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం సీసీ