Dubbing | తెలంగాణ రాష్ట్ర యువత డబ్బింగ్(Dubbing) రంగంలో శిక్షణ పొంది సినిమా రంగంలో(Cine industry) రాణించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ(Mamidi Harikrishna) అన్నారు.
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన�
హైదరాబాద్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్'ను ప్రారంభించింది. ఆధార్ సంబంధ ఫిర్యాదుల స్వీకరణ, ప్రాసెసింగ్, పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు అధికార�
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా పేరు పొందిన హైదరాబాద్పై కేంద్రానిది కక్షనో..? లేక వివక్షనో..? కారణం తెలియదు కానీ.. పదేపదే అన్యాయం చేస్తున్నది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని, ఏప్రిల్ 3 వరకు తేలికపాట�
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. లష్కరే ఇ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు నిందితులపై ఈ చార్జీషీట్ దాఖలైంది. వాజిద్, సమీ, హసన్పై 20
ఈ ఏడాది తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ (నాట్స్) సన్నద్ధమవుతున్నది. మే 26 నుంచి 28 తేదీ వరకు న్యూజెర్సీలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
నగరంలో షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న 67వ సినిమా ‘లియో’ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మాస్టర్' తర్వాత విజయ�
గొలుసుకట్టు విధానంలో డబ్బులు వసూలుచేస్తూ మోసాలకు పాల్పడుతున్న కేసులో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఈడీ షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన 50 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. అందులో ఉన్న రూ.137 కోట్లను అట�
సంగారెడ్డి : తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం(Chattada SRI Vaishnava Sangam ) అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. జిల్లాల వారీగా కొత్త కమిటీలు కొలువుదీరాయి. సంగారెడ్డి జిల్లా( Sangareddy
Hyderabad | మహిళల జోలికి వెళ్లకుండా.. నడివయస్సు పైబడిన పురుషులనే లక్ష్యంగా చేసుకుంటారు. మెడలో బంగారం నగలు ఉన్న వారిని బోలాతో పాటు ముఠా సభ్యులు చుట్టుముట్టి బాధితుడిని మైకంలోకి దింపుతారు.
శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra) సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికార�