దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్�
China Loan Apps | భారత్లో తన ఏజెంట్లను నియమించుకొని.. చైనా నుంచి లోన్యాప్ల ద్వారా అమాయకులను వేధిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డీ�
Hyderabad | తలనొప్పిగా ఉంది.. అర్జెంట్గా ట్యాబ్లెట్ ఇవ్వాలంటూ వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి మెడికల్ షాపు క్యాష్ కౌంటర్ లోనుంచి రూ.50 వేలు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసు
Hyderabad |మోకిలలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్లైన్లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది.
గీతం విశ్వవిద్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో స్మార్ట్ ఐడియాథాన్ ఫిచ్ఫెస్ట్-2023ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకం�
Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు.
John Cena : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) మాజీ చాంపియన్ జాన్ సేన(John Cena) అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తాను మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈలోకి వస్తున్నానని, త్వరలోనే భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడన�
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
యువ హీరో ఆశిష్ తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు.