Metro Rail | హైదరాబాద్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెట్రో రైలు( Metro Rail ) ప్రయాణ రాయితీల్లో కోత విధించనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న డిస్కౌంట్ను రద్దీ వేళల్లో ఎత్తివేస్తున్నట్లు మెట్రో అధికారులు( Metro Officials ) ప్రకటి
పని ఒత్తిడి, ఉద్యోగం పోతుందనే భయంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software engineer) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని (AP) గుంటూరు (Guntur) జిల్లాకు చెందిన వినోద్ కుమార్ హైదరాబాద్ (Hyderabad) పుప్పాలగూడలో సాఫ్ట్వేర్ ఇంజినీ
Hyderabad NIMS Recruitment 2023 | న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) ప్రకటన విడుదల చేసింది.
Hyderabad Rains |మండిపోయే ఎండలతో వాతావరణంలో ధూళి కణాల తీవ్రత పెరుగుతుంది. వాహనాల రాకపోకలు, నిర్మాణ పనులు, పరిశ్రమల కార్యాకలాపాల నుంచి గాలిలో దుమ్ము, ధూళి కణాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
సున్నితమైన గాజు వస్తువులు మొదలు విలువైన ఎలక్ట్రిక్ సామాన్ల వరకు అన్నింటి ప్యాకింగ్కు థర్మకోల్ను వాడటం సర్వ సాధారణం. అయితే థర్మకోల్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.
హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ప్రతిష్ఠాత్మక చరక అవార్డును అందుకున్నారు. చెన్నైకి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ గిండీ గురువారం ఈ అవార్డును ప్రదానం చేసింది.
ఇష్టమైన ఆహారం కోసం మహా అయితే ఏడాదిలో కొన్ని వేలు లేదంటే అంతకంటే కొంత ఎక్కువ మొత్తం ఖర్చుచేస్తాం. కానీ, హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.6 లక్షలను ఖర్చు చేశాడు.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను(Property tax) చెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్రవారం కావడంతో సిటీజన్ సర్వీస్ సెంటర్లు, సర్కిల్, ప్రధాన కార్యాలయం�
Hyderabad | హైదరాబాద్ : జీడిమెట్ల( Jeedimetla) పరిధిలోని చెరుకుపల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భవనం( Old Building ) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా కుప్పకూలిపోయిన�
Idly Order | ఇడ్లీ అంటే దక్షిణ భారతీయులకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్.. గత ఏడాది కాలంలో ఓ హైదరాబాదీ గరిష్టంగా రూ.6 లక్షల విలువైన ఇడ్లీ ఆర్డర్ చేశారని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.