నైరుతి రుతుపవనాలకు తోడుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాతావరణం కాస్త చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్లాండ్ ఫార్మాకు అమెరికా గట్టి షాకిచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఫార్మా యూనిట్పై అమెరికా హెల్త్ రెగ్యులేటరీ ఇటీవల తనిఖీ చేసి ఫామ్ 483 జారీ చేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన విజయవంతం చేసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్తో మహారాష్ట్ర నుంచి సంగారెడ్డి జిల్లా మీద�
నగరం నుంచి శివారు ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో భాగ్యనగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరింత మహర్దశ రానున్నది. పెద్ద ఎత్తున విస్తర�
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బీఆర్ఎస్ కారు దూసుకుపోతున్నది. సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్తో 65వ నంబరు జాతీయ రహదారిపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్ పర్యటించనున్నారని, ఆమె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
వేర్వేరు కోర్టు ధికార కేసుల్లో పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక విద్యార్థికి చెల్లించిన ఫీజు వాపస్ ఇవ్వాలన్న ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఐఐఐటీ హైదరాబాద్ వీసీ, రిజి�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్త�
ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప�
ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి పలు అంశ�