గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నష్టాలు తగ్గి లాభాల బాట పడుతున్నది. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యం వంటి పలు అంశాలపై చ
ఇంటిని అద్దెకు తీసుకుంటామని నమ్మించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యా హిల్ టాప్ కాలనీలో నివాసముంటున్న గుడిపాటి మహేందర్రెడ్డ
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్న
హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
గ్రేటర్ పరిధిలోని ఐటీ కారిడార్లో మరో రోడ్డును మోడల్ కారిడార్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వైపు రోజు రోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంల�
నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులను గుర్తించి వారిని వాణిజ్య కేటగిరిలోకి మార్
నిరుద్యోగికి ఉద్యోగం కుటుంబానికి భరోసానిస్తుందని రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సనత్నగర్ను అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం.. మీకు సేవ చేయడానికే మేమున్నాం.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�