అది కూడా ఏటీఎం లాంటిదే. కాకపోతే వంద, ఐదొందలు, రెండువేల రూపాయల నోట్లకు బదులుగా.. కథ, కవిత్వం, వ్యాసం, పద్యం.. తదితర సాహితీ సంపద బయటికొస్తుంది. పజిల్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ కూడా అందుతాయి.
మహిళ ఆరోగ్యం- ఇంటి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి స్పందన క్రమంగా పెరుగుతున్నది. నాలుగో మంగళవారం రికార్డుస్థాయిలో 9,806 మంది మహిళలు తరలివచ్చి వైద్య సేవ
భారతీయ చిత్రకళపై ఆధ్యాత్మికత ప్రభావం ప్రబలంగానే ఉంటుంది. ఆ కళ క్యాన్వాస్ను దాటుకుని చీరలపైనా చేరింది. డాక్టర్ అనితా షా అధ్యయనమంతా ఈ కోణంలోనే జరిగింది. ‘కలర్స్ ఆఫ్ డివోషన్' పేరుతో హైదరాబాద్ ఆదరించి
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో ‘ఫుడ్ కాంక్లేవ్-2023’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 ఆహార పరిశ్రమల దిగ్గజాలు హాజరు కానున్నారు.
ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
Cable Bridge | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad )లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి( Cable Bridge ) పై 5 రోజుల పాటు రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రిడ్జిని మూసివేస్తున�
Minister Talasani | స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. స్వప్నలోక్ ప్రమాదంలో మరణించిన ఆరుగురు మృతుల కుటుంబసభ్యులు ఇవాళ మంత్రి తలసానిని కలుసుకు�
Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 3 : పెళ్లిరోజున మద్యం తాగవద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Data Leak Case | డాటా చౌర్యం కేసులో సమాచారం లీకైన బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థల విచారణకు రంగం సిద్ధమైంది. రెండురోజుల క్రితం 11 ప్రధాన సంస్థలకు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు.
హైదరాబాద్లో మరో గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ (జీసీసీ) ప్రారంభమైంది. ప్రముఖ ఔట్పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపీ-ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ, అమెరికాకు చెందిన వెబ్పీటీ.