‘అక్షర గోల్డ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఓ కంపెనీ స్థాపించి, అమాయక ప్రజల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసి పరారైన వైట్కాలర్ నేరస్తుడు పూరి కిరణ్ను సీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు
తెలంగాణలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని, దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,
కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గోషామహల్ నియో�
మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ల దినోత్సవాన్ని ట్రాన్స్ ఉత్సవ్2023 పేరిట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ర
చార్మినార్ జోన్లోని చుడీ బజార్ యానిమల్ కేర్ సెంటర్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల థియేటర్స్, రిహాబిలిటేషన
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పో
గ్రేటర్లో కంటివెలుగు 48వ రోజుకు చేరుకున్నది. సోమవారం 274 కేంద్రాల్లో 24,569 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3087 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1500 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీపై బజరంగ్ దళ్, వీహెచ్పీ తదితర సంస్థల ప్రతినిధులతో సోమవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈఎంఆర్ఐ, జీహెచ్ఎంసీ, కంటోన్�
హుస్సేన్సాగర్ జలాల శుద్ధి కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. శుద్ధి చేసే ప్రక్రియకు అవసరమైన డిజైన్ రూపొందించడం, ఆధునిక విధానాల్లో బయో రెమిడియేషన్ ప్రక్రియను ని�
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో పౌరసేవలు మరింత మెరుగుకానున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని.. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు వివిధ �
గ్రూప్ పాలసీ నిబంధనలు అమలు చేయాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 వోల్కన్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన ప్ర�
ఈ నెల 6న హనుమాన్ జయంతి విజయ యాత్ర నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం కమిషనరేట్లో విజయ యాత్ర బందోబ�