సురక్షిత అబార్షన్లలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు, మాజీ అడిషనల్ సెక్రటరీ మనోహర్ అగ్నానీ నుంచి ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందుకుంటున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ