మండలంలోని జల్లాపల్లి ఫారం కు చెందిన డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్ అవార్డు గ్రహీత యం ఎ హకీమ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప�
సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్కు మరో పురస్కారం వరించింది. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ వారు ప్రతిష్ఠాత్మక ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ (ఐఐఐఈ) పురస్కారాన్ని ప్రక�
MLA Krishna Rao | ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కష్టపడి చదివితే..బంగారు భవిష్యత్ ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
Singareni CMD | సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ బలరామ్కు జాతీయ స్థాయి ట్రిపుల్ ఐఈ (ఇండియన్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) సంస్థ ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ అవార్డు-2024ని ప్రకటించింది.
సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డు అందుకున్నది. ఆ సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం కూడా ఉత్తమ డైరెక్టర్, కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిప
సురక్షిత అబార్షన్లలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు, మాజీ అడిషనల్ సెక్రటరీ మనోహర్ అగ్నానీ నుంచి ‘ఎక్సలెన్స్ అవార్డు’న
Minister Harish Rao | గర్భిణులకు ఉత్త సేవలు అందించడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైన సమయంలో సురక్షితంగా అబార్షన్లు చేయడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దాంతో కేంద్ర ఆరోగ్యశాఖ ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందించింది.
భవిష్యత్తుకు పరిశోధనలే మూలమని మోడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ ఎస్ లాంగర్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైరస్ల వ్యాప్తిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.