Thammareddy Bharadwaja | గత పదేండ్లలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అంటున్నారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్. హైదరాబాద్తో తనకు ఉన్న అనుబంధం, నగర�
ప్యాకేజీలకు అమ్ముడుపోయిన మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొర్రెములలో ఉన
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో హైదరాబాద్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో ముంబైని చిత్తుచేసింది.
Minister Talasani | తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్�
హైదరాబాద్ను చూస్తుంటే తనకు విదేశీ నగరాలు గుర్తొస్తున్నాయని బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ప్రశంసించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన హై�
టేబుల్ టెన్నిస్ (టీటీ) జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ రజత పతకం సొంతం చేసుకోగా.. స్నేహిత్ కాంస్యంతో మెరిశాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆర్బీఐ తరఫున బరి�
ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు హైదరాబాద్కు వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది.
చాక్లెట్స్ ఇస్తానంటూ ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నివాసముంటున్న బాలిక (7) స్థానికంగా ఉన్న ఓ ప�
చెక్పోస్టుల వద్ద తనిఖీల పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శ్యాండిల్యా పోలీసు అధికారులకు సూచించారు. బంజారాహిల్స్లోని నగర పోలీసు కమిషనరేట్లో కేంద్ర బలగాలైన �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇప్పటికే వచ్చాయని మాల్కాజిగిరి డీసీపీ జానకి దరావత్ తెలిపారు. మంగళవారం డీసీపీ కార్యాలయంలో డీసీపీ జానకి దరావత్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనర�
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫో�
వేర్వేరు ప్రాంతాల నుంచి ముగ్గురు అదృశ్యమయ్యారు. ఈ ఘటనలు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ మమత కథనం ప్రకారం.. సైదాబాద్ సాయిరాంనగర్ నివాసి, ప్రభుత్వ ముద్రణాలయం ఉద్యోగి రాంబ