Hyderabad | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్
బతుకమ్మ (Batukamma) సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన ఆదివారం సద్దుల బతుకమ్మను (Saddula Batukamma) ట్యాంక్బండ్పై ఘనంగా నిర
దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్ను ఏర్పాటు చేసింది.
Hyderabad | సద్దుల బతుకమ్మ సందర్భంగా లుంబిని పార్కు, అప్పర్ ట్యాంక్బండ్పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలుండడంతో, ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున�
Hyderabad | నారాయణగూడ పరిధిలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ఓ హాస్టల్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Jitta Balakrishna Reddy | తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి �
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు విశ్వనగరం హైదరాబాద్ మరోమారు ఆతిథ్యమివ్వబోతున్నది. దేశంలో తొలిసారి పోటీలకు వేదికైన హైదరాబాద్లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు రయ్య్మ్రంటూ అభిమానులను అలరించ
హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని త్వరలోనే పరిషరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పాటైన ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస�
డీజీపీ కార్యాలయంలో... హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సావాల్లో పాల్గొన్న డీజీపీ అంజన్కుమార్, పోలీసు అధికారులు సౌమ్య మిశ్రా, మహేశ్భగవత్, సంజయ్ కుమా�
ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతో పాటు కాలనీలను ఆదర్శవంతగా తీర్చిదిద్దిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కాంగ్రేస్ పార్టీ జీడిమెట్ల
Jitta Balakrishna Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర Gold Rates | రూ.250 పెరిగి రూ.60,900లకు చేరుకున్నది.
Jitta Balakrishna Reddy | హైదరాబాద్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్తో యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ�
విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చిరస్థాయిగా ఉంటుంది. దానికోసం శ్రమించాలి. సాహసాలు చేయాలి. అప్పుడుగానీ అసలైన విజయం రాదు’ అని నాన్న చెబుతుండేవారు.