Rains | వారం రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. నిన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇక సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ మోస్తరు వర్ష
Minister Talasani | మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు సమగ్ర నాలా అభివృద్ధితో ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
Rail Coach Restaurant | ఫుడ్ లవర్స్కు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్లో కొత్తగా రైల్ కోచ్ రెస్టారెంట్ను దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ ర
Beware of Cyber Crime | సైబర్ నేరాలు .. ఈ పదం ప్రస్తుతం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగా�
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత (Justice Sujatha) ప్ర�
బిర్యాని (Biryani) తినడానికి హోటల్కి వచ్చిన వినియోగదారుడు, అక్కడి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో వినియోగదారుడు మృతిచెందాడు. హైదరాబాద్ చాంద్రాయగుట్ట (Chandrayangutta) ప్రాంతానికి చెందిన లియాకత్.. ఆదివారం రాత్రి పంజాగు�
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
35 సంవత్సరాల తర్వాత గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తున్నదని, బందోబస్తు విషయంలో ప్రతి అధికారి జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశ�
పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి పల్లెకూ సాగు, తాగునీరు అందనుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్డ్డి పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభం కానుండగా.. ఏడాదిలో కృష్ణమ్మ పరుగులత
Minister KTR | నగరంలోని జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హెచ్ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు �
భారతీయ ప్రీమియర్ డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్హాక్ కొత్త ఎడిషన్ హైదరాబాద్లో జరుగనున్నది. ఈ ఏడాది నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రముఖ గేమింగ్, ఈస్పోర్ట్స్ మీడియా కంపెనీ నో�