ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల కల ఫలించింది. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 43, 373 మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా మారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుక�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు.
Drugs Case | ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న చిత్రం బేబి. అయితే, ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆగ్రహం వ్యక�
KTR | ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ చే
Hyderabad Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో గురువారం పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. పొద్దంతా మేఘావృతమై ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్మేశాయి.
Hyderabad | హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ న్యూ క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి �
నగదు రహిత (క్యాష్లెస్) లావాదేవీల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని టీఎస్ఆర్టీసీ ఇక అన్నిరకాల బస్సుల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింటిలో ఐ-టిమ్స
నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమం నవ్వులపాలైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు దాదాపు పార్టీ ముఖ్యనేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయినా వేదికపై నేతలే తప్ప వేదిక మ�
‘ప్రపంచాన్ని నడిపించే గూగుల్కు హైదరాబాద్ గుండెకాయ వంటిది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఆయువుపట్టు మన భాగ్యనగరం’ అని 2021 అక్టోబర్లో ఐటీమంత్రి కేటీఆర్ అన్న మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. సాం�
భారత్ అంతటా చూస్తే పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని మోనిన్ గ్రూప్ చైర్మన్ ఒలివియర్ మోనిన్ స్పష్టం చేశారు. అందుకే తాము సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో మోనిన్
ఆదాయ పన్ను శాఖ శాసనసభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆదాయ పన్ను శాఖ జిల్లాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న క్వాంటమ్ ఏఐ.. దేశంలో తొలిసారిగా నూతన కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ ఆఫీస్ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం �