Ganesh Visarjan | పుణే, ముంబైలను మించి హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సారి 90 వేల విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు, దానికి తగ్గట్లుగా నెక్ల�
చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.
Jio AirFiber | రిలయన్స్ జియో ఎయిర్ఫైబర్ సేవల్ని మంగళవారం ప్రకటిం చింది. తొలుత హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ప్రారంభించినట్టు తెలిపింది.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్లు, వాటితో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పతున్న 18 మందిని సైబరాబాద్ ప�
తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. విమాన విడిభాగాల తయారీలో ఇప్పటికే దేశీయంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో.. ఇప్పుడు విమానాలు, హెలీకాప్టర్లకు ఉపయోగించే గేర్బాక్స్లు కూడ�
Minister Talasani | ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�
తెలంగాణ ప్రజలందరి దీవెనలతో రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్�
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని
జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హైదరాబాద్లోని గన్పార్క్లో (Gunpark) తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు పుష్పా�
తెలంగాణ, తమిళనాడులో పర్యావరణహితమైన విధానాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, గ్రీన్ కవర్ కూడా భారీగా పెరిగిందని, గ్లోబల్ సిటీగా ఎదిగేందుకు పునరుత్పాదక, సహజ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే ప్రణాళికలను �
బంజారాహిల్స్ రోడ్ నం 1లోని జలగం వెంగళరావు (జేవీఆర్) పార్కు అభివృద్ధికి తెలంగాణ ఫెసిలిటీ ప్రమోషన్ సంస్థ ముందుకు వచ్చింది. సీఎస్ఆర్ పద్ధతిలో స్వంత నిధులతో అభివృద్ధి చేయనున్నది. ఈ మేరకు శనివారం సంస్థ �
సరికొత్త డిజైన్లతో కూడిన వస్ర్తాలు, ఆభరణాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో దసరా, గణపతి పండుగలను పురస్కరించుకొని సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పేరిట ఏర్పాటు చేశారు. ఈ కా�
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీని నగర వ్యాప్తంగా చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50వేల విగ్రహాలు పంపిణ�