KTR | ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించుకుంటున్నారు.. చివరకు ఎన్నికల పోటీలో లేని జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది.. పదవులు వెతుక్కుంటూ వస్తాయని అంటున్నా�
Minister Srinivas Yadav | ప్రజల బాధలన్నీ తీర్చానని.. ఎన్నికల్లో మరోసారి గెలిపించే బాధ్యత మీదేనని మంత్రి తలసాని, బీఆర్ఎస్ సనత్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట డివిజన్ బీజేఆర�
నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ�
వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న స్కూటీని పట్టుకుని తనిఖీ చేయగా 50 గ్రాముల డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీ�
ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతున్న భాగ్యనగరం.. పచ్చదనంలోనూ విశిష్టతను చాటుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో ఎటు చూసినా.. హరితసిరి కనువిందు చేస్తున్నది. ‘వరల్డ్ గ్రీన్ సి
“హైదరాబాద్.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నది. ట్రాఫిక్ రహిత రవాణా సదుపాయాల కోసం చేపట్టిన ఎస్ఆర్డీపీతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. లోతట్టు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపేంద
అధిక లాభాల పేరుతో రెండు తెలుగు రాష్ర్టాలలో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఒక సినీ నిర్మాత పాత్ర కూడా కీలకంగా ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ �
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బం గాళాఖాతంపై ద్ర�
Shahar ki Baat | బీఆర్ఎస్ సర్కార్ పుణ్యమాని ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందుతున్నది. ఉచిత వైద్యంతోపాటు మందులను కూడా అందజేస్తుండడంతో పేదోళ్లకు ఎంతో మేలు జరుగుతున్నది
Command Control Centre |రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ నగరంలో ‘పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015లో నిర్మాణం ప్రారంభ�
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్య