చైనీస్ రెస్టారెంట్ నిర్వహణ సంస్థ చౌమా న్..తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి అవుట్లెట్ను మంగళవారం హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో దేశంలో తన అవుట్లెట్ల సంఖ్య 32కి చేరుకున్నాయి.
LuLu Mall | యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐట
Minister Talasani | ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖ�
KTR | ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది.. ఆ రాష్ట్ర పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆ
Hyderabad | రాయదుర్గం పరిధిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్పై నుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమరసింహారెడ్డి స్వీయ రచనతో హీరోగా నటిస్తున్న చిత్రం ‘మగపులి’. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్' అనేది ఉపశీర్షిక. అక్సాఖాన్ కథానాయిక. తెలుగు శ్రీను దర్శకుడు. నారాయణస్వామి నిర్మాత.
KTR | మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫతుల్లగూడా - పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చే�
Asaduddin Owaisi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఏఐఎంఐఎం అధినేత (AIMIM Chief), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi) ఓ ఛాలెంజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్ (Wayanad) నుంచి కాకుండ�
ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అద�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా శివరాంపల్లిలో 1.3, చాంద్రాయణగుట్టలో 1.2, మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్, రాజేంద్ర
ఇంటి గణపతులు సాగర తీరంవైపు అడుగులు వేస్తున్నాయి. చాలా మంది తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న గణనాథులను హుస్సేన్ సాగర్ తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. ఆదివారం కావడంతో ట్యాంక్బండ్ అంతా గణనాథులతో ముచ్చటగొలిప�
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరి దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ భక్తులు,