Fire accident | నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది దుర్మరణం పాలయ్యార
ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ను తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వానికి తోడు మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూల వాతావర�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గాజర్ల రమేశ్ రచించి, పాడిన పాట సీడీని శనివారం ఆ శాఖ డ
Minister KTR | ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరా�
Heart Operation | సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో మూడు రోజుల శిశువుకు అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసినట్టు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్కుమార్ ధర్మవరం త
ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా.. అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా.. శాంతిభద్రతలు అత్యంత కీలకం. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీస్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్కు ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం హైదరాబాద్లోనే ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. గూగుల్ సంస్�
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి డబ్బు పంపకాలపై దృష్టిపెట్టిన ఇన్కం ట్యాక్స్ (ఐటీ) అధికారులు శుక్రవారం కూడా హైదరాబాద్, ఖమ్మం, ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Hyderabad | దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి.