Hyderabad | కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడి మర్మాంగాలపై కారం చల్లి, కర్రలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది.
మార్గాలన్నీ రోమ్కే దారితీస్తాయి అనేది యూరప్లో మధ్యయుగాలనాటి నానుడి. ‘పరిశ్రమలన్నీ హైదరాబాద్కే వెళ్తాయి’ అనేది నేటి వాస్తవంగా మారింది. ప్రపంచంలోని ఏ దిగ్గజ సంస్థ అయినా సరే భారత్లో పెట్టుబడులు పెట్�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడి
హైకోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన భవనంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (న్యాయసేవా సదన్) కార్యాలయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే గురువారం ప్రారంభించారు.
హైదరాబాద్, బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఉస్మానియా మెడికల్ కళాశాల ఐఎస్వో 21001 గుర్తింపు దక్కింది. ఈ మేరకు శుక్రవారం కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డికి ఐఎస్వో సంస్థ ప్రతినిధి శివయ్య ఐఎస్వో 21001 గుర్తింపు పత్�
మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. ఖమ్మంలోని ఆయన నివాసంతోపాటు హైదరాబాద్లోని ఇండ్లు, ఆఫీసుల్ల
నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.9 లక్షల నకిలీ నోట్ల(రూ.100, 500)తో పాటు మొత్తం రూ.7లక్షల విలువజేసే సొత�
ఫిన్లాండ్ సంస్థ లిండ్స్ట్రోమ్కు సబ్సిడరీ అయిన లిండ్స్ట్రోమ్ ఇండియా బుధవారం అత్యాధునిక వర్క్వేర్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇది హైదరాబాద్లో రెండవ ఫెసిలిటీ. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంపోర్ట్ కొరియర్ టెర్మినల్ను ప్రారంభించారు. జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) ఈ మేరకు బుధవారం ప్రకటించింది. వేగవంతమైన కార్గో ప్రాసెసింగ్, ఇంపోర్ట�
డ్రగ్స్ తీసుకుంటూ వీడియో తీసి, దానిని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు. దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదయ్యింది.
హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివారుకు వెళ్లేదాకా మా చర్చలు సాగుతూనే ఉన్నాయి. పాత పాలమూరు రూపురేఖలు మారడాన్ని స్పష్టంగా గమనించాం. రోడ్డుకిరువైపులా పచ్చదనం, కేసీఆర్ ఎకో పార్కు, సుందరంగా �