ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా.. ‘ఇది నా ఇల్లు’ అని తలెత్తుకొని తిరిగేలా.. సకల సౌకర్యాలతో చక్కటి సౌధాలను నిర్మించి.. రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా అద్భుతమైన డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి.. పేదలకు ద�
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సైకిల్ ట్రాక్లు ఉన్నా, హైదరాబాద్లో నిర్మించిన సైకిల్ ట్రాక్ రూపకల్పన ఎంతో ప్రత్యేకమైందని, దేశంలోనే మొదటిది కాగా.. ప్రపంచంలో రెండోదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత�
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఏడేండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. హైదరాబాదీల ఆతిథ్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నది. ఇక్కడి వంటకాలతో పాటు వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు పా
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్'. రత్నంకృష్ణ దర్శకుడు. ప్రముఖ నిర్మాత ఏం.ఎం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 6న విడుదలకానుంద�
తెలంగాణ కోసం పోరాడి సాధించిన, అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ నెల 28న నిర్వహించాల్సిన ఈ ర్యాలీ, వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 1వ తేదీకి వాయిదా
KTR | దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ అవుటర్లో నిర్మించిన సోలార్ సైక్లింగ్ ట్రాక్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరో�
Minister KTR | దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వ
Hyderabad | హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ హాట్కేక్ల ఎగురేసుకొని పోతున్నాయి కార్పొరేట్ సంస్థలు. అంతర్జాతీ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలానికి ఎనలేని గిరాకీ ఏర్పడిందని ప్రముఖ
Hyderabad | ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు.
పర్యావరణహిత ఆఫీసు భవనాల(గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణంలో హైదరాబాద్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలోనే రెట్టింపు స్థాయిలో గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణం జరిగింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి