ఒరిస్సా కేంద్రం గా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ సత్యనారాయణ వెల్లడించ�
వయసుకు మించిన మనసుతో వినూత్న ఆలోచనలతో యువత సామాజిక సేవలో భాగస్వామ్యమవుతున్నది. ఓ వైపు తమ బాధ్యత నిర్వర్తిస్తునే మరోవైపు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలో ఉంటూ.. కూడా సామాజిక సేవల
Fake certificate | విదేశాలకు వెళ్లడానికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్( Fake certificate) కొనుగోలు చేసిన యువకుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం అరెస్టు చేసింది.
హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వేస్టేషన్ల మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య సంక్రాంతి రైళ్లు ఏర్పాటు చేశారు. కాచిగూడ-తి�
స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలో ఆఘాపూర్ నాలా కల్వర్టు, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా, తాజ్ నగర్, జ
మెట్రో రైలు కారిడార్-1లోని ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్కు ఎల్ఐసీ ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్గా పేరు మార్చారు. కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారానికి మెట్రోస్టేషన్లకు పేర్లు పెట్టుకునే అవకాశం ఉంది
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలు జీహెచ్ఎంసీకి పట్టడం లేదు. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయలేమితో జీహెచ్ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర ఇ�
విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ బుధవారం విందు ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఇచ్చిన ఈ విందుకు అమెరికా, ఇరాన్, తురియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్�
విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గురువారం ఆసిఫ్నగర్ విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మెహిదీపట్నం సీబీడీ ఏడీఓ బుధవారం ప్రకటనలో తెలిపారు.
మొబైల్ ఫోన్లలో వచ్చే మోసపూరిత ప్రకటనలు, లాటరీ వచ్చిందని, వడ్డీ లేకుండా లోన్ తీసుకోమంటూ డబ్బు ఆశ చూపించే లింక్లు, స్కానర్లను నమ్మవద్దని గాంధీనగర్ పోలీసులు హెచ్చరించారు.
ఏపీలో గ్రూప్-2 దరఖాస్తుల గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది. సర్వర్ సమస్య కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలి
హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం. రోజూవారీ పనుల నిమిత్తం మహానగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు మెట్రో మార్గం వరప్రదాయిని. మెట్రో ప్ర�
ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్ షిప్ లీగ్ పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోటీల నిర్వహకులు, ప్రముఖ మెజీషియన్ సామల వ�