Gitam deemed university | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పీహెచ్డీలో ప్రవేశాలకు ప్రతిష్ఠాత్మక గీతం డీమ్డ్ యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇంజినీరింగ్, సైన్సెస్, ఫార్మసీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, లా, పబ్లిక్పాలసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది.
పీహెచ్డీ పరీక్షను డిసెంబర్ 10న నిర్వహించి, 2024 జనవరి 12న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నది.