కో-వర్కింగ్ దిగ్గజం వుయ్వర్క్ ఇండియా.. హైదరాబాద్, బెంగళూరుల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నది. 2.72 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పొందినట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
ఎనిమిదేండ్ల క్రితం చిన్న స్థాయిలో ప్రారంభమైన టీ హబ్ ప్రస్తుతం దేశంలోనే స్టార్టప్ హబ్గా ఎదిగిందని, ఇందులోని సంస్థలు 3.5 బిలియన్ డాలర్ల(29 వేల కోట్లకు పైగా) నిధులు ఆకర్షించాయని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల�
గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ రంగంలో ఉన్న హైదరాబాద్కి చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో ఇంజనీర్ గ్లాస్ సిస్టమ్స్ తయారీ కంపెనీ ఆసాహీ గ్లాస్ప్లాంట్(ఏఐజీ జపాన్) రూ.200 కోట్ల మేర పెట్ట
KTR | హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్కు అర్థమైంది.. కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థమైతలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి ని�
KTR | తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువు లాగా, అన్నంపెట్టే అమ్మ లాగా హైదరాబాద్ ఇవాళ అందర్నీ అక్కున చేర్చుకుందని బీఆర్
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన టీ హబ్ 2.0 అంకుర సంస్థలకు వరంలా మారింది. రూ.276 కోట్లతో 5.82 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో పది అంతస్తుల్లో నిర్మించిన ఈ టెక్నాలజీ ఇంక్యుబేటర్�
తెలంగాణ.. సంపన్నులకు స్వర్గసీమలా మారుతోంది. ఇటీవలి ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో హైదరాబాద్ నుంచి నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు.
హైదరాబాద్లో రెండు రోజులుగా జరిగిన ఐటీ సోదాలు బుధవారంతో ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ చైర్మన్ నివాసంతోపాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో సోమవారం నుంచి ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు.
Harish Rao | దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారని మంత్రి హరీశ్రావు ఉన్నారు. బుధవారం మధ్�
దేశంలోనే తొలి బయోబ్యాంక్ హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో ప్రారంభమైంది. ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ మంగళవారం దీన్ని ప్రారంభిం చారు.
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాదానికి అపార్టుమెంట్ నీళ్ల కోసం ఉపయోగించే విద్యుత్ మోటర్ వైరింగ్లో ఉన్న సమస్యతో ఏర్పడిన షార్ట్సర్క్యూటే కారణమని తేలింది. నాంపల్లిలోని బజార్ఘాట్లో సోమవారం ఉదయం ర�