కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ను హైదరా‘బ్యాడ్'గా పత్రికలు పతాక శీర్షికల్లో అభివర్ణించేవి. హైదరాబాద్ అంటేనే కర్ఫ్యూలకు చిరునామాగా పేర్కొనేవి. దశాబ్దాలపాటు ఏటా నగరంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ సందర్భంలో బంద్�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి.
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా చేసుకొని రాష్ర్టాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
అభివృద్ధి ఎక్కడుంటే అక్కడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందుకే హైదరాబాద్కు దేశ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడున్న కంపెనీలూ విస్తరిస్తున్నాయి.తాజాగా ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ఫార�
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీపై ఇవాళ సంతోష్ నగర్లోని పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజ�
Hyderabad | ఓవైసీ-మిథాని జంక్షన్ మధ్య నిర్మించిన ఫ్లై ఓవర్ సంతోష్నగర్, ఓవైసీ ఆస్పత్రి, మిథాని, చాంద్రాయణగుట్ట ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. రూ.63కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క�
Hyderabad | రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రత్యేకం. ఎందుకంటే.. పేరుకు అవి నియోజకవర్గమైనా.. అదే పేరుగల భౌగోళిక ప్రాంతం మరో నియోజకవర్గంలో ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఓటర్లు మరో నియోజకవర్గంలో ఓటేస్తారు. ఒకే �
ఈనెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వారితోపాటు పీడబ్ల్యూడీ ఓటర్లు ఇంటి వద్దనే ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారు ఓటు వేసే అవకాశం కల్పించేందుకు �
Hyderabad | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ క్రేజ్ అలా.. ఇలా పెరగడం లేదు. అటు రెసిడెన్షియల్ మార్కెట్లో.. ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది. ఈ జూలై-సెప్టెంబర్ �
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ట్రయాథ్లాన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఇంటర్నేషనల్ ట్రయాథ్లాన్ క్రీడాకారుడు మన్మధ్ రెబ్బా తెలిపాడు.
కార్తీక్ రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. రాజా గండ్రోతు దర్శకుడు. కాసు రమేశ్ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్లో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు భీమ�
మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రి సత్యవతి తన కాన్వాయ్లో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు పయణమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, ప్రజా ఆశీర్వాద సభలు శనివారంతో 60కి చేరాయి.
సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు సంస్థలు వచ్చిచేరాయి.