పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానమనే అంశం మరోసారి నిరూపితమైంది. అభివృద్ధిలో బెంగుళూరుసహా ఇతర నగరాలను హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందని పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే స్పష్టంచేశారు.
TSRTC MD | వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై దేశానికే ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)’ మోడల్గా నిలిచిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యో�
Hyderabad | హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇద్దరు పహిల్వాన్ల మధ్య సంభవించిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రేక్షకులకు సైతం గాయాలయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ కొనసాగుతున్నది. మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఆయా పంపిణీ కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు ఆడపడుచులకు చీరెలను అందజేస్తున్న�
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. కేన్స్ టెక్నాలజీ సంస్థ సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.2800 కోట్ల్లు పెట్టుబడి
హైదరాబాద్లో నూటికి నూరు శాతం మురుగునీటిని శుద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి జలమండలి చేరువైంది. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో లేని విధంగా రూ.3,866.41 కోట్ల వ్యయంతో 31 ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎ�
ICC Mens World Cup 2023 | వన్డే ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్తో పాకిస్థాన్ (PAK vs NED) తలపడనుంది. ఇక ఇక్కడ జరిగిన గత రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ భ
వరద సమస్య నుంచి హైదరాబాద్ మహానగరాన్ని గట్టెక్కించేందుకు ఐఐటీ హైదరాబాద్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందుకుగాను అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన స
హైదరాబాద్ శివారులోని హకీంపేట్లో కొత్తగా టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఏర్పాటైంది. దీని నిర్వహణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్ నగరం నెక్లెస్రోడ్లోని హెచ్ఎండీఏ మైదానంలో 11 రోజుల పాటు ‘సరస్ మేళా’ను నిర్వహిస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో గౌతమ్ పొట్రు తెలిపారు. ఇందులో 19 రాష్ర్టాలకు చెందిన కళ
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ సంస్థ గోల్డ్మన్ శాక్స్.. హైదరాబాద్లో మరో అత్యాధునిక కార్యాలయాన్ని తెరిచింది. ఈ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ను గురువారం రాష్ట�
ఆస్ట్రేలియా వెళ్తున్నానని తండ్రికి మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువతి కేసును ఫిలింనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షేక్పేట సమీపంలోని సబ్జా కాలనీకి చెందిన మాహియా తరన్నుమ్(24) డీ-ఫార్మసీ పూర్తిచేసి సోమ�
హైదరాబాద్లో గురువారం మరోసారి పలుచోట్ల ఐటీ సోదాలు కలకలం రేపాయి. గురువారం తెల్లవారుజామునే సుమారు 100 ఇన్కం ట్యాక్స్ బృందాలుగా పలు ప్రాంతాల్లో సోదాలు చేశాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంటితో పా�