రాష్ట్ర క్యాడర్కు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేం ద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న 200 మంది యువ ఐపీఎస్ అధికారులకు బుధవారం రాష్ట్రాలను కే
హిందీ సాహిత్య సేవకు అందజేసే కబీర్ కోహినూర్ సమ్మాన్ అవార్డుకు హైదరాబాద్కు చెందిన ఉపాధ్యాయురాలు వీఎన్వీ పద్మావతి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు
కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరిపీఠం ఆధ్వర్యంలో జగద్గురు సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 21 నుంచి 28 వరకు 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగాన్ని నిర్వహిస్త�
జర్నలిస్టు చిలుక ప్రవీణ్పై పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం దాడి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు చిలుక ప్రవీణ్ ప్రస్తుతం యూ న్యూస్ చానెల్ సీఈవోగా పనిచేస్
Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�
గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)లో చేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దవాఖాన యాజమాన్యం బు
పచ్చిమాంసం ఎందుకు తింటున్నావని అడిగిన పాపానికి ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. తుకారాంగేట్ గోల్బావి ప్రాంతానికి చెందిన క�
ముగ్గురు పిల్లల తల్లిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లబోయాడు. అతడి దౌర్జాన్యాన్ని అడ్డుకోబోయిన భర్త చాతీపై ప్రేమోన్మాది కత్తితో పొడవటంతో ఆయన ప్రాణాలు కోల్పోయా డు. ఈ దారుణ ఘటన ఫిలింనగర్లో చోటుచేసుకొన్న
ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ
కంప్యూటర్ గేమింగ్ దిగ్గజ సంస్థ ఎలక్ట్రానిక్ ఆర్ట్(ఈఏ) తాజాగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. రాయదుర్గం ఐటీ కారిడార్లోని నాలెడ్జ్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
హైదరాబాద్కు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీ మారుట్ డ్రోన్స్... జపాన్కు చెందిన స్ర్కైడ్రైవ్తో జట్టుకట్టింది. ఈ సందర్భంగా మారుట్ డ్రోన్స్ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా
‘2023, హైదరాబాద్లో రికార్డు స్థాయిలో 32,880 హౌజింగ్ యూనిట్ల అమ్మకాలు జరిగాయని, రెసిడెన్షియల్ లాంచ్లు 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు.’