SL vs PAK | వన్ డే ప్రపంచకప్లో భాగంగా మరికాసేపట్లో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డా�
సొంతింటి విషయంలో కొనుగోలుదారుల అభిరుచి మారింది. ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌ
యూరప్కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫుట్వేర్ బ్రాండ్ బుగాటీ.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ తొలి అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో సంస్థ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించినైట్టె�
ఎరుకల సాధికారత పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ఎన్నికల్లో మంత్రి హరీశ్రావును మరోసారి గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేస్తామని సిద్దిపేట రూర ల్ మండలానికి చెందిన ఎరుకల సంఘం ప్�
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.18 కోట్ల నగదు పట్టుబడింది.
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్ప్రెస్ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్కు మా�
హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నాల్గోరోజు ఆదివారం ముఖ్యంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు జరిపారు. అమీర్ పేట్, కూకట్పల్లి, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించా
Hyderabad | నగరంలోకి టీ ఏటీఎం కూడా వచ్చేసింది. ఎల్బీనగర్ బస్ స్టాప్ పక్కన శనివారం ఈ టీ ఏటీఎం ప్రారంభమైంది. వెండింగ్ టెక్నాలజీలో కొత్త ఒరవడి సృష్టించిన హైదరాబాద్కు చెందిన జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ దీనిని �
Congress | గ్రేటర్లోని ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ జెండా విల విలాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ సీటు హాట్ హాట్గా మారింది. అసెంబ్లీ సీటు విషయంలో ఇద్దరు బడా నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్నది. ఒకరు వారసురాలికి టికెట్ ఇప్పించుకో�