ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ను ప్రారంభించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తె�
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి చైర్మన్ టీ ప్రభాకర్ కోరార
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్రెడ్డిని, మంత్రి పొన్న ప్రభాకర్ను శుక్రవారం సచివాలయంలో టీఎన్జీవో కేంద్రం సంఘం నేతలు వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపార
అసలే శీతాకాలం.. దానికి మిగ్జాం తుఫాను తోడై తెలంగాణ పల్లెలపై దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. నాలుగురోజులుగా చీకటిపోయి పగలు వచ్చినా మంచు మబ్బులు తొలగడంలేదు.
‘అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం’ అని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్బోధించారు.
గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి దడ పుట్టిస్తోంది. నగరంలో దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 30
అద్భుతమైన, రమ్యమైన రాతి ఆకృతులు హైదరాబాద్ సొంతం.. నగరం చుట్టూనే కాకుండా దక్కన్ పీఠభూమిగా పేరొందిన తెలంగాణలో సైతం వినూత్నమైన రాతిగుట్టల వరుసలు తెలంగాణకు కిరీటంలా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.
లదాఖ్ నుంచి హైదరాబాద్ వరకు 2500 కిలో మీటర్లు సైక్లింగ్ యాత్ర చేసి గురువారం ఉదయం 6 గంటలకు కొంపల్లిలోని డెకథ్లాన్కు చేరుకున్న 13 మంది రైడర్స్కు అభిమానులు స్వాగతం పలికారు.
నగరంలో ఈ నెల 9న ఫర్టీ 9 సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో బేబీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పా�
ఐటీ కారిడార్ ఆధునికతకు నెలవుగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లోని ఆయా ప్రాంతాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలు ఊహించని స్
రాష్ట్ర మంత్రిమండలి... సాధారణంగా ప్రతి జిల్లాకు అందులో బెర్త్ ఉంటుంది. అందులో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్కు అయితే సముచిత ప్రాధాన్యత ఉంటుంది. కానీ నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో... మం�
తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. మార్కెట్లు, ఆన్లైన్, కిరాణా దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు క్రేజీ కనబర్చుతున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలిం