మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేసు తీర్పును వచ్చేనెల 16కు వాయిదావేస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఉత్తర్వు లు జారీ చేశారు. పిటిషనర్ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై న్యాయవాది
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ చేస్తున్న దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జడ్చర్ల ఎక్సైజ్ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ రత్నావత్ బాలాజీ రూ.65 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధ
కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన 12 ఏండ్ల బాలుడిని హైదరాబాద్లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని భయపడ్డ 11 ఏండ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఆ బాలుడు నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా మెట్రో అధికారులు గమనించ�
Hyderabad | సిటీబ్యూరో: బ్లాక్ పేపర్ను మా దగ్గర ఉన్న కెమికల్లో కడిగితే 500 రూపాయల నోటుగా మారిపోతుంది.. ఈ కెమికల్ను కొనుక్కుంటే నల్ల పేపర్లను కరెన్సీ కట్టలుగా మార్చుకుని కోట్లకు పడగలెత్తవచ్చు..! ఇలా వాట్సాప్ల�
TSRTC | క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్! హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ యాజ
Bengaluru boy | ఒక విద్యార్థి కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. (Bengaluru boy) తన వద్ద ఉన్న పార్కర్ పెన్నులు అమ్మి వంద సంపాదించాడు. ఆ డబ్బుతో మూడు నగరాలు చుట్టాడు. బాలుడి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో చేసిన విన్నపానికి ఒ�
రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రష్యాకు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్, డాటా రికవరీలో దిగ్గజ సంస్థయైన ఏసీఈ ల్యాబ్..జూమ్ టెక్నాలజీస్తో కలిసి హైదరాబాద్లో ఫోరెన్�