Khairatabad | హైదరాబాద్లోని ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహ నిర్మాణానికి సోమవారం ఘనంగా కర్ర పూజ నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి నాడు కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు (Bakrid Prayers) చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు.
మినీ ఇండియాగా పేరుగాంచిన మహానగరంలో శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయా....హైదరాబాద్ నగరం మరో బిహార్గా మారుతున్నదా..? ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చేస్తుంటే.. అవుననే అనిపిస్తున్నది.
YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చెందిన హైదరాబాద్లోని నివాసం వద్ద అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తొలగించారు. అయితే, అక్రమ కట్టడాల తొలగింపులో ఆదివారం కీలక పరిమాణం చోటు చేసుకున్న�
Ganja seized | హైదరాబాద్లోని(Hyderabad) వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఎస్టీఎఫ్(Stf police) పోలీసులు గంజాయిని(Ganja seized )పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్నగర్లో ఓ ఇంట్లో గంజాయి ఉందనే పక్కా సమాచారం మేరకు ఎస్టీఎఫ్�
Traffic Restrictions | ఈ నెల 17న బ్రకీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు పేర�
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రిలిమ్స్ (Civils Prelims) పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేప�
రాష్ట్రంలోని ఆశవర్కర్లకు రూ.18 వేల చొప్పున వేతనాన్ని అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య �
ఈ నెల 21న పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యోగాధ్యాన పరిషత్ సెక్రటరీ ఎం ప్రశాంతి శనివారం తెలిపారు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్�
Telangana | వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్�
YS Jagan residece | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్�
నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.
ఇటు నగరం లోపల, అటు శివారులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శివారులో మధ్యప్రదేశ్కు చెందిన ‘ధార్' గ్యాంగ్, సిటీలోపల ‘చుడీదార్' గ్యాంగ్ హల్చల్ చేస్తున్నాయి
రాష్ట్రంలో గత ఏడాది ప్రసూతి మరణాలు తగ్గినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదుకాగా, 2023-24లో 260కి తగ్గినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్�