తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్రవేయగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్తోపాటు మరో
పోలీసులు వృత్తితోపాటు ఆయా విభాగాల పోటీల్లో పాల్గొని, ప్రతిభ చాటాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పోలీస్ సంస్మరణ దినం సందర్భంగా గురువారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోలీస్ సిబ్బంది�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. తిరిగి శనివారం ఇవన్నీ తెరుచుకోనున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిదని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటు వేయడాన్ని గర్వంగా భావించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్�
లోక కల్యాణంతోపాటు దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పీఠాధిపతులు యాగాలు చేయ డం అభినందనీయమని, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరపీఠం ఆధ్వర్యంలో ఇలాంటి యాగాలు నిర్వహించడం హర్షణీయమని రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్�
Fire in Car | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ సమీపంలో గురువారం రాత్రి కారు మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో బ్యానెట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ వెంటనే అప్రమ�
Accident | నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ బిల్డింగ్ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ పరారీ అయ్యాడు.
Hyderabad | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ యువతితో పాటు నలుగురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్ను కారు ఢీక�
సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తినడంతోపాటు ‘ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా?’ అంటూ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన యువకులపై ఫిలింనగర్ పోలీసులు క్ర
భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని.. ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని నినదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కర్కశంగా ప్రవర�