దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నాడన్న కేసులో నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు సంజయ్ దీపక్రావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు�
మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఎస్ఐబీ (స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో) ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ �
Hyderabad | ఓ ఇద్దరు వ్యక్తులు బ్రెయిన్డెడ్కు గురయ్యారు. వారిద్దరికి చెందిన అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు వారి కుటుంబ సభ్యులు. బ్రెయిన్ డెడ్కు గురైన వారిలో ఒకరు రైతు కాగా, మరొకరు ప�
Hero of The Sea | హైదరాబాద్ వాసి అయిన చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘హీరో ఆఫ్ ద సీ (Hero Of The Sea)’ డాక్యుమెంటరీకి అరుదైన అవార్డు దక్కింది. మార్చి 10న హైదరాబాద్లో జరిగిన 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫ
Viral video | హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ఒక హోటల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. కౌంటర్లో ఉన్న హోటల్ యజమానురాలుపై హె�
Dalit Bandhu | రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని గన్ పార్క్ వద్ద రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్, రాష్ట్ర కన్వీనర్ చిట్ట�
Hyderabad | రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు చేపడుతున్న రహదారుల విస్తరణ పనులపై నిధుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బల్దియా.. అభివృద్ధి పనులకు నిధులను కేటాయించలేకపోతున్నది.
World Kidney Day | ఈ నెల 14న ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏషియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) ఆధ్వర్యంలో ఆదివారం కిడ్నీ రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం మం�
Woman Murder | ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త అశోక్ రాజ్ భార్య శ్వేతను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad | ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్కు పది అడుగుల దూరంలో యాచకురాలు హత్యకు గురైంది.