తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో (LB Stadium) మధ్యాహ్నం 1.04 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి బాగా కలిసొచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 29 వరకు వివిధ రాజకీయ పార్టీలకు 10,587 బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏకంగా రూ.24.13 కోట్లక
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, బొటానికల్ గార్డెన్కు ఎస్బీఐ గచ్చిబౌలి బ్రాంచి విరాళంగా రెండు గోల్ఫ్ కార్ట్ బ్యాటరీ వాహనాలను బుధవారం అందజేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా టీఎస్ఎఫ�
సైబర్ సెక్యూరిటీ అనేది భారతదేశ వృద్ధికి, సుస్థిరతకు ఎంతో కీలకమని టీసీపీ వేవ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మురళీ సప్ప అన్నారు. మాదాపూర్ మైండ్స్పేస్లోని ద వెస్టిన్లో బుధవారం సీటీవో �
హైదరాబాద్కు చెందిన ఎప్కోజెన్ను హస్తగతం చేసుకున్నట్టు యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. విద్యుత్ విభాగానికి ఇంజినీరింగ్ డిజైనింగ్, సొల్యుషన్స్ సేవలు అందిస్తున్న ఎప్కోజెన్ను రూ. 26.25 క�
కొత్త ఆవిష్కరణల తయారే లక్ష్యంగా టీ వర్క్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 16 నుంచి 17 వరకు రెండు రోజుల పాటు టీ వర్క్స్లో నిర్వహించే మేకర్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట�
Hyderabad | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉ�
Rapido cabs | బైక్, ఆటో రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఇక ర్యాపిడో పోటీపడనుంది. �
హైదరాబాద్లో ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఓ టెక్-హబ్ను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.834 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ కమ్యూనిటీ (ఏసీసీ).. సంస్థకు భారత్ల
Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది.
హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు.
మట్టిని పొల్యూషన్ నుంచి ఎంత కాపాడితే.. ప్రకృతి మనకు అంత సహకరిస్తుందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.నీరజా ప్రభాకర్ అన్నారు.