హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్ర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 30న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 30న ఏదులాబాద్, కీసరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్కాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. �
అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, సరైన పత్రాలు లేని కారణంగా రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పనిచేస్తున్న సంస్థకు స్నేహితుడితో కలిసి కన్నం వేసి.. నగదు ఎత్తుకెళ్లిన ఇద్దురిని అల్లాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి ఏసీపీ పి.శివభాస్కర్, అల్లాపూర్ ఇస్పెక్టర్ ఆంజనేయులు కథనం ప�
మారుట్ డ్రోన్..హైదరాబాద్లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం నుంచి ఉత్పత్తి, టెక్నాలజీ, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డ�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్. ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీస�
రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ, విపత్తు నియంత్రణ కోసం బంజారాహిల్స్లో నిర్మించిన అత్యంత అధునాతనమైన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్ఐసీసీసీ) భారతదే
దేశ అంతర్గత రక్షణలో పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసిం�
మద్యపానం, పొగ తాగడం వంటి దురలవాట్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జీ సుధీర్బాబు �
IPS Parade | హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హ�
Minister Srinivas Yadav | దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి ఎదురొడ్డి పోరాడే సైనికుల్లో అత్యధికులు సిక్కులేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని అతిథి హోటల్లో శుక్రవారం అమీర్పేట సిక్కు స
Greater Hyderabad | రాష్ట్రమంతా ఒక లెక్క! గ్రేటర్లో మరో లెక్క. అసెంబ్లీ ఎన్నికల దంగల్ మొదలు కాకముందే గ్రేటర్ హైదరాబాద్ రాజకీయ ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. కారు జోరు చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబే�