హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున �
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ జనవరి-మార్చిలో జరిగిన ఇండ్ల అమ్మకాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది.
Heat wave | తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు
ఐపీఎల్ మన నగరానికి వచ్చేసింది. లీగ్ మొదలైన ఐదు రోజుల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ సొంత ఇలాఖాలో తొలి పోరుకు సిద్ధమైంది. బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు జర�
విదేశీ మారక చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో హైదరాబాద్తో సహా దేశంలోని పలు నగరాల్లో జరిపిన సోదాల్లో రూ.2.54 కోట్ల లెక్కలు చూపని నగదును స్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఇందులోని కొంత మొత
హైదరాబాద్ కేంద్రంగా విద్యా సేవలు అందిస్తున్న మహీంద్రా యూనివర్సిటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబ సభ్యులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
అమెరికాకు చెందిన టెక్నాలజీ సొల్యుషన్ సేవల సంస్థ స్టోరబుల్..హైదరాబాద్లో కొత్తగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నాలెడ్జ్ సిటీలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో ప్రస్త�
దేశంలో అతిపెద్ద డ్రగ్స్ (Drugs) లింక్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి పిల్స్ (Extosi Pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా మూడు, నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు సామాజిక సమతూకం పాటిస్తూనే ప్రజాబలం ఉన్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవు�
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కన్నా ముందే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హైదర
సాధారణంగా నాటికలు, నాటకాలు, హరికథలు మొదలైన ప్రజా కళారూపాలు ప్రజలకు కాలక్షేపంతో పాటు, ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాన్ని పంచుతాయి. వాటిలోని కథ, కథనాలు.. చరిత్రను, సంస్కృతిని మర్మగర్భంగా అందిస్తాయి.
ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూ