హైదరాబాద్ టీ వర్క్స్లో శనివారం మేకర్ ఫెయిర్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలో అతి పెద్ద భౌతిక వస్తువుల నమూనాల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన టీ వర్క్స్లో త్రీడీ ప్రింటింగ్, కుండల తయారీ, రోబోటిక్స�
Jewellery Store | ప్రముఖ ప్రీమియం జ్యుయెలరీ బ్రాండ్ అయిన ‘దేవీ పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్క్లూజివ్ జ్యుయెలరీ’ తన కొత్త స్టోర్ను హైదరాబాద్ కూకట్పల్లిలోని PNR ఎంపైర్లో ప్రారంభించింది. అందాల సినీ తార కాజల్
హైదరాబాద్ మహానగరంలో 2023 సంవత్సరంలో నెలవారి ఇండ్ల విక్రయాలు గతేడాదితో పోల్చుకుంటే మెరుగైన వృద్ధి రేటు నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
తెలుగు జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తులు బాపు రమణలని వక్తలు కొనియాడారు. బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో శుక్రవారం బాపు జయంతి సందర్భంగా 2023 సంవత్సరానికి బాపు రమణల పేరిట నెలకొల్పిన పుర�
Telangana Police | తెలంగాణ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. పోలీసు అధికారి కావాలనే ఏడేళ్ల చిన్నారి కోరిక తీర్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారిని పోలీసు అధికారి సీట్లో కూర్చోబెట్టి బాలుడి ముఖంలో సంతోషానికి
Dog Attack | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై ఓ కుక్క దాడి చేసేందుకు యత్నించగా, వారు లోపలికి పరుగెత్తారు. అయినప్పటికీ ఓ ఐదేండ్ల �
వస్త్ర పరిశ్రమలో దేశవ్యాప్త ఖ్యాతి గడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ పోటీల్లోనూ అంతర్జాతీయ కీర్తి కెక్కనున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న అండర్-19 వరల్డ్కప్ టోర్నీకి ముస్త
నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధాన�
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి క్రెడాయ్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. గురువారం హైదరాబాద్ క్రెడాయ్ ప్రతినిధి బృందం సీఎంను కలిసి అభినందనలు తెలిపింది. హైదరాబాద�
రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రోలైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్�
తెలంగాణ జుడీషియల్ సర్వీస్ 2023 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఎగ్జామినేషన్లో పాతబస్తీ, అంబికానగర్కు చెందిన రామగిరి శ్రీనివాసాచారి, శ్రీలత దంపతుల కుమార్తె స్వారిక అద్భుతమైన ప్రతిభను కనబర్చి జూనియర్�
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. దీనికితోడు ఓలా, ఊబర్తో ఆటో డ్రైవర్ల పరిస్థి