కృత్రిమ మేధస్సు ఆధారంగా సెక్యూరిటీ ఆటోమేషన్ సేవలు అందించే స్విమ్లేన్..హైదరాబాద్లో ప్రాంతీయ సైబర్సెక్యూరిటీ ఇన్నోవేషన్తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్ను మంగళవారం ప్రారంభించింది. ప్రాంతీయంగా సైబర్�
Hyderabad | ‘1974లో అన్నపూర్ణ స్టూడియోను ఓపెన్ చేశాం. నెలకు ఒక్క రోజు షూటింగ్ జరిగితే చాలు అనుకునే వాళ్లం. అప్పటికి హైదరాబాద్కు ఫిల్మ్ ఇండస్ట్రీ షిప్ట్ కాలేదు. అలాంటిది ఈ రోజు హైదరాబాద్లో సినీ పరిశ్రమ ప్రస్�
Ronald Rose | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించార�
Shamshabad Airport | పర్యాటకుల కోసం మాల్దీవులకు ఇండిగో విమాన సర్వీసులను పున:ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తెలిపింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాను యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ దిగ్గజం బ్లాక్స్టోన్ సొంతం చేసుకుని, దేశంలో హెల్త్కేర్ సర్వీసుల రంగంలోకి ప్రవేశి
టీచర్ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీకి హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులొచ్చాయి. వికారాబాద్ నుంచి 9,772, నల్లగొండ నుంచి 9,041 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్ (Congress) పార్టీ బందీ అయిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు.
ఈ చిత్తరువు చూశారుగా! నిర్మానుష్యంగా, నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోని ఉప్పల్-నాగోల్ మధ్య వస్తుంది. ఉప్పల్ భగాయత్గా పేరున్న ఈ ఏరియా మూసీ ఒడ్డున గడ్డి పొలాలతో, ముండ్ల చెట్లతో నిండి ఉం�
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy)ని మంత్రులు కేటీఆర్(Ministers KTR), హరీశ్ రావు కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ�
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
Minister Talasani | దేశంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరం హైదరాబాద్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్నగర్ నియెజకవర్గంలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్�
Hyderabad | హైదరాబాద్ షాన్కు మరో అద్భుతం తోడైంది. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులతో పాటు పట్టణవాసులకు ఫేవరేట్ స్పాట్గా మారింది. నగరంలో ఎన్నో సందర్శన స్థలాలున్నా ఇది స�
Hyderabad | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నగరంలోని రోడ్లతో పాటు రవాణా రంగంలో అనేక ఇబ్బందులు ఉండేవి. ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని నాకు నేనే ప్రశ్నించుకునేవా డిని. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభు త్వం