లంచం తీసుకుంటుండగా మున్సిపల్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఉన్న పట్టణ,గ్రామీణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధ�
Gold Rate Hike | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ధరల పెరుగుదలతో బంగారం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర తు�
తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని �
గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లే
చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’. ఓ మహావ్యక్తి జీవితాన్ని, అతను సృష్టించిన అద్భుతాలనూ రెండున్నర గంటల్లో ఆవిష్కరించేంత గొప్ప స్క్రిప్ట్ని దర్శకుడు వశిష్ఠ సిద్ధం చేసినట్టు యూనిట్వర్గ
Hyderabad | హైదరాబాద్లో జలమండలి నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు. ఫిలింనగర్లో డ్రైనేజీ మరమ్మతుల కోసం గోతులు తవ్వి.. రక్షణ లేకుండా వాటిని అలాగే వదిలేయడంతో ప్రమాదవశాత్తూ అందులో పడి వృద్ధుడు మరణించారు.
Miyapur | మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ డిపో సమీపంలోని చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
Gold Rate Hike | పసడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్లీ భారీగా పెరిగింది. తులం బం�
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువతిపై నీళ్లు పోసి హేళన చేయడంతో పాటు ప్రశ్నించిన ఆమె తండ్రిని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
భానుడి భగ భగకు నగరంలోని రోడ్లు వెలవెలబోతున్నాయి. మే నెల రాకముందే నిప్పుల కొలిమిలా మారింది పరిస్థితి. ఉదయం పదకొండు గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.
తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్లోని ఐఐసీటీ పరిశోధకులు దృష్టి సారించారు. కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ (ఆర్టిఫీషియల్ ఫొటోసింథసిస్) ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ను ఉత్పత్తి�