శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు.
విజయ్శంకర్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న ‘రాచరికం’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు.
హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్.. మరో ఘనత సాధించింది. విక్రమ్-1 ఆర్బిటల్ లాంచ్ వెహికిల్కు సంబంధించి తొలి దశ కింద చేపట్టిన కీలకమైన ప్రూఫ్ ప్రెషర్ టెస్ట్ (పీపీటీ) విజయవంతమైందని సోమవారం స్�
President | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు �
హైదరాబాద్లోని తార్నాకలో దారుణం చోటుచేసుకున్నది. బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను గమ్యస్థానంలో దింపుతానని చెప్పి.. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
పాతనగరంలోని బండ్లగూడలో పెద్దశబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. బాంబు పేలుడు జరిగిందని చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Rajnath Singh | శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు ట్రెడిషన్, ఇన్నోవేషన్ అవసరమని.. రెండింటి సమ్మేళనంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద�
IPS Transfers | రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పీ విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్
Hyderabad | హైదరాబాద్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక�
Viral News | అంతర్జాతీయ సెలబ్రిటీలతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హైడర్ (సెలబ్రిటీ కుక్క) శనివారం శేరిలింగంపల్లి మదీనాగూడలోని విశ్వ పెట్ క్లినిక్లో సందడి చేసింది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ సెలబ్ర�
హైదరాబాద్లోని దుర్గంచెరువులో కాలుష్యం, ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణలు లేకుండానే ఆక్రమణలు లేవని, కాలుష్యం వెదజ�