సచివాలయంలో సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, హెచ్ఎండీఏ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న దాన కిశోర్, పక్కన హెచ్ఎండీఏ కార్యదర్శి పి.చంద్రయ్య తదితరులు
– సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
ఘట్కేసర్, డిసెంబర్ 18 : రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ దాన కిశోర్ను రాష్ట్ర పురపాలక సంఘాల కమిషనర్ల సంఘం ప్రతినిధులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి, సెక్రెటరీ మహమూద్ సాబేర్ అలీ, సంఘం సభ్యులు ఉన్నారు.