హెచ్ఎండీఏలో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లలోని 100కు పైగా ప్లాట్లకు ఆన్లైన్ వేలం బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తొలి రో�
హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కాలంటే భూముల విక్రయం జరగాల్సిందే అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే నిధుల సమ
జనాభా పెరుగుతోంది. వాహనాలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ప్రజా రవాణా పడకేసింది. మెరుగైన రవాణా వసతులను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకేముంది ప్రజా రవాణా చతికిల పడుతుంటే వ్యక్తిగత వాహనాల వినియోగం తార�
ట్రిపులార్ అగ్గి రాజుకుంటున్నది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు ది
హెచ్ఎండీఏ నెత్తిన ట్రిపులార్ కుంపటిని పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది. సంబంధం లేని వ్యవహారంలోకి హెచ్ఎండీఏను లాగి రైతులకు సమాచారం లేకుండా చేస్తోంది.
ఇన్నాళ్లు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై ఉత్తర భాగంలోనే స్పష్టత ఉండగా గతనెల 29వ తేదీన హెచ్ఎండీఏ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్తో దక్షిణ భాగంపైనా క్లారిటీ ఇచ్చినైట్లెంది.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన పెద్దమ్మ ఆలయం వ్యవహారంలోని 12 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటిదాకా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఉన్న
HMDA | అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకు�
హైరైజ్ భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీలో జాప్యం జరుగుతుందని ఇన్నాళ్లు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సాక్షాత్తు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రే శాఖ�
ఓవైపు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.. మరోవైపు పనులు చేపట్టేందుకు నిధులు లేక హెచ్ఎండీఏ అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నిధుల సమీకరణపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో రంగారె
భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈ�
దేశంలో గొప్ప గొప్ప చట్టాలన్నీ తామే చేశామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఆ సర్కారే చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోంది. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ విధానాలపై జవాబుదారీతనమే లక్ష్య�
HMDA | అమీర్పేట్లోని మైత్రీవనం హెచ్ఎండీఏ కార్యాలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఈ కార్యాలయం నిత్యం ఆ చుట్టూ ఉండే ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో మునిగిపోతుంది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ (ED) దూకుడు పెంచింది. ఆయన బినామీ పెట్టుబడులపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టిన మూడు రియల్ ఎస్టేట్�