హెచ్ఎండీఏ అనుమతులు ఉండవు. కానీ లోగోను ముద్రిస్తారు. ప్రాజెక్టులో అభివృద్ధి పనులే జరగవు కానీ ప్లాట్లను అమ్మకానికి పెట్టేస్తారు. ఇప్పటికే కుప్పకూలిన రియల్ ఎస్టేట్తో అమ్మకాలు లేక వ్యాపారులు దివాళా తీస
పాదచారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో... బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన స్కై వాక్ వేలకు రెండేళ్లు గడిచిన మోక్షం కలగలేదు. ఉప్పల్ కేంద్రంగా నిర్మించిన స్కై వాక్ వే అందుబాటులోకి రాగా, మెహదీప�
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల
కాసులు కురిపించిన కోకాపేట్ భూములపై ఇప్పుడు హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్కు నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల సర్దుబాటులో ఈ వెంచర్ కీలకంగా మారింది. దీంతోపాటు హె�
హెచ్ఎండీఏ పడకేసిన అభివృద్ధితో ప్రాజెక్టులు లేక వెలవెలబోతుంటే... ఇప్పటివరకు విడుదల చేసిన టీడీఆర్లకు డిమాండ్ లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ టీడీఆర్ బ్యాంక్ను ఏర్పాటు చేసి 8 నెలలు గడి�
ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలింపుపై ప్రభుత్వ జీవోను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్దాఖలు చేయని హెచ్ఎండీఏపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
అట్టహాసపు ప్రకటనలు, అర్ధరహితపు శంకుస్థాపనలతో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిపింది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావుడి కూడా ప్రచారానికి సరిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఆర్ నూతన అలైన్మెంట్తో చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సీపీఎం నాయకుడు కానుగుల వెంకటయ్య మండిపడ్డారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ల�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. జేబీఎస్ నుంచి శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ. 2.2 వేల కోట్ల టెండర్లను పిలిచింది. ప్రస్తుతం ఈ వ్యవహ
దసరా రోజున ఏ కార్యం చేపట్టినా.. దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా �
యుద్ధానికి ముందే సన్నాహక ప్రణాళికలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పాలనలో యుద్ధం మొదలైందని ప్రకటించిన తర్వాత సరంజామాను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది ఇప్పటినుంచి మొదలైందని అనుకుంటే పొరపాటే.
హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు ఓవైపు శంకుస్థాపనలు, మరోవైపు రాస్తారోకోలతో సాగాయి. ఆదివారం అవుటర్ రింగు రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రింగు రోడ్డుకు సీఎం రేవ�