హెచ్ఎండీఏ పడకేసిన అభివృద్ధితో ప్రాజెక్టులు లేక వెలవెలబోతుంటే... ఇప్పటివరకు విడుదల చేసిన టీడీఆర్లకు డిమాండ్ లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ టీడీఆర్ బ్యాంక్ను ఏర్పాటు చేసి 8 నెలలు గడి�
ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలింపుపై ప్రభుత్వ జీవోను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్దాఖలు చేయని హెచ్ఎండీఏపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
అట్టహాసపు ప్రకటనలు, అర్ధరహితపు శంకుస్థాపనలతో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిపింది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావుడి కూడా ప్రచారానికి సరిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఆర్ నూతన అలైన్మెంట్తో చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సీపీఎం నాయకుడు కానుగుల వెంకటయ్య మండిపడ్డారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ల�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. జేబీఎస్ నుంచి శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ. 2.2 వేల కోట్ల టెండర్లను పిలిచింది. ప్రస్తుతం ఈ వ్యవహ
దసరా రోజున ఏ కార్యం చేపట్టినా.. దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా �
యుద్ధానికి ముందే సన్నాహక ప్రణాళికలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పాలనలో యుద్ధం మొదలైందని ప్రకటించిన తర్వాత సరంజామాను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది ఇప్పటినుంచి మొదలైందని అనుకుంటే పొరపాటే.
హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు ఓవైపు శంకుస్థాపనలు, మరోవైపు రాస్తారోకోలతో సాగాయి. ఆదివారం అవుటర్ రింగు రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రింగు రోడ్డుకు సీఎం రేవ�
భూముల వేలం రూపాయి రాలేదు. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇక ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ఎలా అనేది ఇప్పుడు హెచ్ఎండీఏకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)అలైన్మెంట్ మార్పు, నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రక
హెచ్ఎండీఏలో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లలోని 100కు పైగా ప్లాట్లకు ఆన్లైన్ వేలం బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తొలి రో�
హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కాలంటే భూముల విక్రయం జరగాల్సిందే అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే నిధుల సమ
జనాభా పెరుగుతోంది. వాహనాలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ప్రజా రవాణా పడకేసింది. మెరుగైన రవాణా వసతులను కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకేముంది ప్రజా రవాణా చతికిల పడుతుంటే వ్యక్తిగత వాహనాల వినియోగం తార�
ట్రిపులార్ అగ్గి రాజుకుంటున్నది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు ది