కొత్త ఏడాదిని భూముల వేలంతో మొదలుపెట్టేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన భూముల వేలం ద్వారా రూ. 3800 కోట్లను ఆర్జించడంతో అదే తరహాలో మరికొన్ని ల్యాండ్ పార్సిళ్లను విక్రయించి సొమ్ము చేసుకోవ�
శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మహంకాళ్ గ్రామం పరిధిలోని 93, 94, 95, 770, 771, 772, 773, 778, 779 సర్వే నంబర్లలో సేకరించిన భూమూల్లో 97 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయంటూ హైకోర్టులో ప్రజాప�
ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ల్యాండ్ పార్శిళ్లు పూర్తి కావడంతో... ఇక ఔటర్ దాటిన తర్వాత విస్తరించి ఉన్న పెరి(ప్యూర్) అర్బన్ భూములపైహెచ్ఎండీఏ దృష్టి పెట్టింది. ఇన్నాళ్లు అవుటర్కు చుట్టూ ఉన్న గ్రోత్ క
ప్రాజెక్టులను ప్రతిపాదించాలి... భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి... ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి... కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ�
హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ క్లిష్టంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూములు సేకరించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోను ఇదే తరహా ఇబ్బందుల
ఆ సీటు వదలాలంటే వారికి నచ్చడం లేదు.. ఏళ్ల తరబడి అదే సీటులో కొనసాగుతున్నా ఆ కుర్చీపై మక్కువ తీరడం లేదు. హెచ్ఎండీఏలో జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి డిప్యుటేషన్పై కొందరు ఇంజినీర్లు ఎలక్ట్ర�
హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం మరిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్క్షనల్ అడ్వైజరీలు(టీఏ) లేదా ఏజెన్సీలకు పనులు అప్పగించి, వారి సూచ
హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం మరిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్క్షనల్ అడ్వైజరీలు(టీఏ) లేదా ఏజెన్సీలకు పనులు అప్పగించి, వారి సూచ
కోకాపేట భూముల వేలంతో ఖజానా నింపుకొన్న సర్కారు.. ఇక బుద్వేల్ లే అవుట్లో మిగిలిన ప్లాట్లకు రంగం సిద్ధం చేస్తున్నది. మూడు దశల్లో కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాజెక్టులోని 7 ప్లాట్ల ద్వారా దాదాపు
150 కిలోమీటర్ల పొడవు.. 19 ఇంటర్ ఛేంజ్లూ, విశాలమైన 8 లేన్లతో నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇక ఔటర్కు ఇరువైపులా ఉండే ఒక కిలోమీటర్�
స్థానిక ప్రయోజనాలను కాలరాసి, ఖజానా నింపుకొనేలా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కోర్ సిటీలో కీలకమైన భూమిని రక్షించడంలో బీఆర్ఎస్ విజ�
Kokapet Lands : కోకాపేట అంటేనే కోట్లకు కేరాఫ్గా మారిపోయింది. ఈ ప్రాంతంలోని భూములు, ఫ్లాట్లు కళ్లుచెదిరే ధర పలుకుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎకరం రూ.140 కోట్లు దాటగా.. తాజా ఈ వేలం(E Auction)లోనూ రికార్డు ధరతో వార్తల్లో నిలిచిం�