సామాన్యుడి సొమ్ముతో సర్కారు సంస్థలు ఆటలాడితే... చట్టం ఊరుకోదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 స్పష్టం చేసింది. లే అవుట్ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పేరుతో ఫీజులు వసూలు చేసి, దరఖాస్తును తిరస్కరి�
రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మూమూళ్లు తీసుకుంటూ అటువైపు �
విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్.. రెండేండ్ల పాలనలో భూ సమీకరణ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నది. హెచ్ఎండీఏ పరిధిని 11 జిల్లాలకు విస్తరించిన ప్రభుత్వం, దాని�
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ సాగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ నాటికే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా..ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది.
ఒక్క ప్రాజెక్టుపై రెండు విరుద్ధమైన ప్రకటనలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేపట్టిన పనుల పురోగతిపై అనుమానాలు కలిగిస్తున్నాయి. హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవం
గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు రెచ్చిపోతున్నారు. ఎండలు ముదురుతుండటంతో ఏర్పడుతున్న నీటి కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్ప�
విశ్వనగరాభివృద్ధిలో కీలకపాత్రను పోషించే హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. నగర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ప్రతిపాదించిన భా�
పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
HMDA Permissions | దుండిగల్ సర్కిల్ పరిధిలో భవన నిర్మాణాల అనుమతుల అక్రమాలు తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఓ ప్రైవేట్ పాఠశాల భవన నిర్మాణ అనుమతులు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. మూడేండ్ల కిం�
బహిరంగ మార్కెట్లో హెచ్ఎండీఏ ఆస్తుల విలువ, వాటిని వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన అధ్యయనం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఏడాది కిందటే ఓ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించగా.. ఆరు నెలల వ్యవధిలోనే రి
CM Revanth Reddy : మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరిట భారీగా ప్రజాధనం లూటీ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం లక్షన్నర కోట్లుగా తేల్చిన రేవంత్ మరో భారీ మొత్తంపై కన
Elevated Corridor | హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో పరిహారంపై నాన్చుతున్న సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు ఇచ్చే పరిహారంలో వ్య
HMDA | వేల కోట్లు విలువ చేసే భూములను కలిగిన హెచ్ఎండీఏ.. వాటిని పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. 11 జిల్లాల్లో విస్తరించిన ఈ సంస్థకు సుమారు 6వేల ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ను కలిగి ఉంది. అధికార