హెచ్ఎండీఏ ఆధీనంలోని డా. జీఎస్ మేల్కోటే పార్క్ టెండర్ల విషయంలో వివాదం నెలకొంది. పార్క్లోని జిమ్, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ పనులు మూడేండ్ల కాలానికి అప్పగించేందుకు 2025 ఆగస్టు 19న టెండర్లను ఆహ్వానించిం�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములను రహదారులుగా మార్చాలన్న యోచనను రై
GHMC vs HMDA | సర్కారు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి శాఖల మధ్య వివాదాలకు తెరలేపుతున్నది. శివారులో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపిన సర్కారు.. ఆ తర్వాత అవుటర్ వరకు పరిధిని విస్తరించింది
GHMC vs HMDA | భవన నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరింత ముదురుతున్నది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను క్రమంగా కత్తిరిస్తున్న ప్రభు
నగరంలో చెరువుల సర్వే, పరిరక్షణ, ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలేవి పట్టాలెక్కడం లేదు. చెరువుల నీటి మట్టం, పూడిక తీవ్రత వంటి అంశాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుక
ఫ్యూచర్ సిటీలో పరిచిన గడ్డిని తీసి మరోచోటికి తరలించేందుకు హెచ్ఎండీఏ ఏకంగా రూ.75లక్షలు ఖర్చు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయమై టెండర్లు పిలిచే పనులు చేపట్టామని కొందరు అధికారులు బుకాయించే ప్రయత్�
RRR | ఔటర్ రింగు రోడ్డుకి ఇరువైపులా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్ తరహాలో, నగరానికి మరో గ్రోత్ కారిడార్కు సర్కారు తెరలేపింది. ఈ క్రమంలో రీజనల్ రింగు రోడ్డు వెంబడి మరో రెండు కిలోమీటర్ల వ
భూముల వేలంతోనే ఖజానా నింపుకోవాలని చూస్తున్న సర్కారు ఆశయాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ అడుగులు వేస్తోంది. నగరంలో విలువైన భూములను అంగట్లో పెట్టి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కోకాపేట భూముల వేలం�
ఔటర్ రింగు రోడ్డుపై మరో రెండు ఇంటర్ ఛేంజ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 23 ఎగ్జిట్లు ఉండగా, వీటి సంఖ్యను 25కు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరం నుంచి ఔటర్ రింగు రోడ్డుకు వ�
ఆర్థికంగా నిర్వీర్యమైన సర్కారుకు హెచ్ఎండీఏ భూములే ప్రధాన ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఏకంగా రూ. 6వేల కోట్లను తెచ్చిన హెచ్ఎండీఏ... ప్రభుత్వానికి బంగారు గుడ్లను పెట్టే బాతులా మారింది. ప్ర
కొత్త ఏడాదిని భూముల వేలంతో మొదలుపెట్టేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన భూముల వేలం ద్వారా రూ. 3800 కోట్లను ఆర్జించడంతో అదే తరహాలో మరికొన్ని ల్యాండ్ పార్సిళ్లను విక్రయించి సొమ్ము చేసుకోవ�