ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బ�
ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య జనం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు మోత మోగనున్నాయి. ప్రభు త్వం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్ర�
మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా
Hyderabad | ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామంటూ మాట ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాసుల వేటలో పడిన కాంగ్రెస్ సర్కార్ నగరం నడిబొడ్డున అడవిని తలపించేలా భారీ వృ
దేశంలోనే అత్యంత ధనిక పట్టణాభివృద్ధి సంస్థగా, ప్రభుత్వ ప్రాజెక్టులకు కామధేనువులా నిలిచిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ సంస్థ ప్రతిష్ట దిగజారిపోయింది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో చేతిలో చివ
ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనిక పట్టణాభివృద్ధి సంస్థగా, ప్రభుత్వ ప్రాజెక్టులకు కామధేనువులా నిలిచిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ సంస్థ ప్రతిష్ట దిగజారిపోయింది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో చ
ఖజానా నింపుకోవడమే పరమావధిగా ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా నగరంలో ఉన్న భూములను విక్రయిస్తూనే ఉంది. సంక్షేమం, ప్రగతి, అభివృద్ధి పనులను పక్కనపెట్టి... కేవలం ప్రభుత్వ భూములకు ఆర్రాస్ పాడుతూనే ఉంది. హైదరాబాద్ �
HMDA ఒకసారి తప్పు చేస్తే పొరపాటు అనొచ్చు. కానీ పదేపదే తప్పు చేయడమే కాకుండా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎదురుదాడికి దిగడాన్ని ఏమనాలి? ‘బిగ్ లూట్... రూటే సెపరేట్' శీర్షికన బుధవారం నమస్తే తెలంగాణ ప�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 మాస్టర్ ప్లాన్లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రక్పార్క్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది.
భూముల క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏ ఎదురు చూపులు తప్పడం లేదు. జూలై 31 వరకు తాజాగా 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా... క్షేత్రస్థాయిలో మాత్రం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఒకప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నిధులను సమకూర్చే కామధేనువులా మారింది. గతంలో లాభాలతో కళకళలాడిన ఇదే సంస్థ.. ఇప్పుడు అప్పులకుప్పగా మారుతున్నది
సామాన్యుడి సొమ్ముతో సర్కారు సంస్థలు ఆటలాడితే... చట్టం ఊరుకోదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 స్పష్టం చేసింది. లే అవుట్ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పేరుతో ఫీజులు వసూలు చేసి, దరఖాస్తును తిరస్కరి�
రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మూమూళ్లు తీసుకుంటూ అటువైపు �
విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్.. రెండేండ్ల పాలనలో భూ సమీకరణ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నది. హెచ్ఎండీఏ పరిధిని 11 జిల్లాలకు విస్తరించిన ప్రభుత్వం, దాని�