దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ఉక్�
Cyber Fraud | హైదరాబాద్ నగరానికి చెందిన యువతిని విదేశాలకు పంపిస్తానని చెప్పి రూ.2.71కోట్లు అకౌంట్ల నుంచి లూటీ చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని మధినగూడకు చెందిన యు�
Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో న�
MP Santhosh | తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదవగా.. ఆ�
కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్ను కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్ ఎస్వోటీ అధికారులు �
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగం కారణంగా అదుపుతప్పడంతో ఫుట్పాత్పైకి ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి బ�
Hyderabad | దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
Hyderabad | తెలుగు మ్యాట్రిమోని ద్వారా పరిచయమై, పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70లక్షలు వసూలు చేసి మోసగించిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్లో పలుచోట్ల ఎర్త్ అవర్ నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపివేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం వద్
తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో సత్తా చాటారు. మార్చి 18వ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగిన ఈ పోటీల్ల�
Hyderabad | బేగంపేట పైగా కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శాలువాత