KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులకు వారిపై ఉన్న కేసుల వివరాలను ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు కారణాలేమిటో తెలపాలని పోలీసులను ఆదేశించింది. బీజేపీ అభ్యర్థులపై ఉన�
పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్జీటీ పేస్కేల్ ఇవ్వాలని, ఎస్సైలకు గెజిటెడ్ హోదా కల్పించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు పీఆర్సీ చైర్మన్కు, ఐజీ చంద్రశేఖర్రెడ్డికి మంగళవారం సంఘం రాష్ట్ర �
తెలంగాణలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాలతో పోలిస్తే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వె
బ్రాండెడ్ పరుపుల విక్రయ సంస్థ ది స్లీప్ కంపెనీ.. హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. దీంతో నగరంలో సంస్థకు ఇది 8వ స్టోర్ కాగా, దేశవ్యాప్తంగా 75వ స్టోర్ కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ ప�
Hyderabad | ఎండలు దంచికొడుతుండటంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులను కుదించాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీక్వెన్సీన
BRS Party | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు చింతిస్తున్నారు. ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా సక్ర�
Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్లో మరోసారి భారీగా పెరిగాయి.
BRS Party | ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీ
Sports Car | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్లోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి అక్కడి నుంచి నీళ్లు సరఫరా చేస్తారు.. లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని తరలిస్తారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం తాగునీళ్లకు తిప్పలు తప్పడంలేదు.